కోవిడ్ 19 నిబంధనల ఉల్లంఘన: ఆరు ఆహార విక్రయ కేంద్రాల పై చర్యలు
- July 03, 2021
మస్కట్: మస్కట్ మునిసిపాలిటీ, సీబ్ మార్కెట్లోని ఆరు ఆహార విక్రయ కేంద్రాలకు కోవిడ్ 19 నిబంధనల ఉల్లంఘన నేపథ్యంలో నోటీసులు జారీ చేయడం జరిగింది. మొత్తం 33 తనిఖీల్ని మస్కట్ మునిసిపాలిటీ, సీబ్ ప్రాంతంలో నిర్వహించింది. ఈ సందర్భంగా ఆరు విక్రయ కేంద్రాల్లో ఉల్లంఘనల్ని గుర్తించి నోటీసులు జారీ చేశారు అధికారులు.
తాజా వార్తలు
- సీజేపీతో ముగిసిన కేంద్రం చర్చలు..
- గ్లోబల్గా చాట్జీపీటీ డౌన్..
- ‘మేక్ ఇన్ ఇండియా’కు వైద్యరంగంలో మరో మైలురాయి
- అమరావతి బ్రాండ్ను ప్రపంచానికి చాటే చెప్పేలా ‘స్టేట్ ఐకాన్స్ అవార్డ్స్–2026’
- పోలీసుల అరాచకాల పై చర్యలు తీసుకోవాలని అభిజీత్ డిప్కే డిమాండ్
- మహిళ హత్య కేసు.. మరణశిక్షను రద్దు చేసిన యూఏఈ సుప్రీంకోర్టు..!!
- పేపర్ లీకేజీలకు చెక్.. కొత్త బిల్లు డ్రాఫ్ట్ విడుదల చేసిన కేంద్రం
- ఎంబసీ సాయం.. తండ్రి అంత్యక్రియలకు హాజరైన మహిళ..!!
- ధోఫార్ ఖరీఫ్ సీజన్.. పర్యాటక ప్రాంతాల్లో భద్రతా చర్యలు ముమ్మరం..!!
- ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా పై సోనమ్ వాంగ్చుక్ సంచలన పోస్ట్!







