వలసదారుల రెసిడెన్సీ రెన్యువల్: డ్రగ్ టెస్ట్ కోసం ఎంపీ ప్రతిపాదన
- July 03, 2021
కువైట్: పార్లమెంటేరియన్ ముహన్నద్ అల్ సాయెర్, మినిస్ట్రీ ఆఫ్ హెల్త్, ఇంటీరియర్ మరియు జస్టిస్ ముందు ఓ ప్రతిపాదన వుంచారు.వలసదారుల రెసిడెన్సీ రెన్యువల్ సందర్భంగా డ్రగ్ టెస్ట్ నిర్వహించేలా నిబంధనలు తీసుకురావాలన్నది ఆ ప్రతిపాదన సారాంశం.గత పదేళ్ళలో డ్రగ్ కేసులు 17,000 దాటాయి.కఠినమైన నిబంధనల ద్వారానే ఈ కేసుల సంఖ్య తగ్గించగలమని ఎంపీ అభిప్రాయపడ్డారు.
తాజా వార్తలు
- సీజేపీతో ముగిసిన కేంద్రం చర్చలు..
- గ్లోబల్గా చాట్జీపీటీ డౌన్..
- ‘మేక్ ఇన్ ఇండియా’కు వైద్యరంగంలో మరో మైలురాయి
- అమరావతి బ్రాండ్ను ప్రపంచానికి చాటే చెప్పేలా ‘స్టేట్ ఐకాన్స్ అవార్డ్స్–2026’
- పోలీసుల అరాచకాల పై చర్యలు తీసుకోవాలని అభిజీత్ డిప్కే డిమాండ్
- మహిళ హత్య కేసు.. మరణశిక్షను రద్దు చేసిన యూఏఈ సుప్రీంకోర్టు..!!
- పేపర్ లీకేజీలకు చెక్.. కొత్త బిల్లు డ్రాఫ్ట్ విడుదల చేసిన కేంద్రం
- ఎంబసీ సాయం.. తండ్రి అంత్యక్రియలకు హాజరైన మహిళ..!!
- ధోఫార్ ఖరీఫ్ సీజన్.. పర్యాటక ప్రాంతాల్లో భద్రతా చర్యలు ముమ్మరం..!!
- ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా పై సోనమ్ వాంగ్చుక్ సంచలన పోస్ట్!







