ఆగస్టులో ‘ఆరడుగుల బుల్లెట్‌` విడుదల

- July 04, 2021 , by Maagulf
ఆగస్టులో ‘ఆరడుగుల బుల్లెట్‌` విడుదల

హైదరాబాద్: హీరో గోపీచంద్–న‌య‌న‌తార హీరో హీరోయిన్లుగా బి.గోపాల్‌ దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘ఆరడుగుల బుల్లెట్‌’.జయబాలజీ రీల్‌ మీడియా ప్రైవేట్‌ లిమిలెట్‌ పతాకంపై తాండ్ర రమేష్‌ నిర్మించిన ఈ చిత్రానికి సంబంధించిన అన్ని కార్యక్రమాలు పూర్తయ్యాయి.ఆగస్టులో ఈ మూవీని  ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.ఈ సినిమాని ప్రపంచవ్యాప్తంగా నిర్మాత తాండ్ర రమేష్ ఓన్ రిలీజ్‌ చేస్తుండటం విశేషం.గోపిచంద్, న‌య‌న‌తార కాంబినేష‌న్‌, బి.గోపాల్ డైరెక్ష‌న్‌, వ‌క్కంతం వంశీ క‌థ‌,మ‌ణిశ‌ర్మ మ్యూజిక్ ఈ చిత్రానికి మేజర్ హైలెట్స్…

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com