బహ్రెయిన్ పర్యటనకు వెళుతున్న ఆచార్య కోదండరాం !!
- June 03, 2015
బహ్రెయిన్ లోని '' నవ తెలంగాణ సమాజం '' ఆధ్వర్యం లో జూన్ 12 న 2015 జరగబోతున్న రాష్ట్ర తోలి 'అవతరణ దినోత్సవానికి' తెలంగాణా జె ఏ సి అధ్యక్షుడు కోదండరామ్, ఉపాధ్యక్షుడు మల్లేపల్లి లక్ష్మయ్య, కన్వినర్ అడ్వకేట్ జె ఏ సి. ఏం. రాజేందర్ రెడ్డి, నిజామాబాద్ మాజీ పార్లమెంట్ సభ్యుడు మధుయాష్కి గౌడ్ మరియు ఈ కార్యక్రమానికి వివిధ దేశాల తెలంగాణా ప్రతినిధులు హాజరు కాబోతున్నట్టు నవ తెలంగాణ సమాజం అధ్యక్షుడు నంగి దేవేందర్ రెడ్డ్డి పత్రిక ప్రకటన విడుదల చేసారు,
- ఈ కార్యక్రమంలో ని ముఖ్య విభాగాలు,
1. ఎన్ టి ఎస్ వెబ్ సై టు ఆవిష్కరణ
2. వ్యక్తిత్వ వికాస కేంద్రం ఏర్పాటు
3. కార్మికుల కోసం వ్యక్తిగత ప్రమాద భీమ పతకం ఏర్పాటు,
మరియు పలు తెలంగాణ సాంస్కృతిక కార్యక్రమాలు శ్రీ కోదండ రామ్ గారి ఆద్వర్యంలో నిర్వహించబోతున్నారు,
ఇట్లు,
దేవేందర్ రెడ్డి నంగి
నవ తెలంగాణ సమాజం కార్యవర్గం,
వ్యవస్తాపక సభ్యులు మరియు అధ్యక్షులు,
బహ్రెయిన్
00973-37300709
--యం.వాసుదేవ రావు(బహ్రెయిన్)
తాజా వార్తలు
- UAEలో అన్ని పాఠశాలల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పాఠ్యాంశం
- ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన కువైట్
- కాంగోలో విజృంభిస్తున్న ఎబోలా.. 3 వేల దాటిన మరణాలు
- డ్రౌనింగ్ వ్యక్తిని కాపాడిన సౌదీ పౌరుడికి దుబాయ్ పోలీసుల సత్కారం
- అయోధ్య ట్రస్టు సీఈవోగా జితేంద్ర మిశ్రా
- సౌదీ అరేబియాలో 108 మంది ప్రభుత్వ ఉద్యోగుల అరెస్ట్..!!
- సూడాన్ విద్యార్థుల ఫీజులు తిరిగి చెల్లించండి..షార్జా రూలర్ ఆదేశాలు..!!
- కువైట్ సిటీలో రెసిడెన్షియల్ కాంప్లెక్స్ లో అగ్నిప్రమాదం..!!
- పిల్లల రక్షణకు యూనిసెఫ్తో సహకారం కొనసాగిస్తాం: ఒమన్
- అనారోగ్యంతో ఉన్న పిల్లలను స్కూల్కు పంపొద్దు..!!







