జ్యుడీషియల్ అథారిటీని అవమానించిన కేసులో వ్యక్తిపై తీర్పు వెల్లడించనున్న న్యాయస్థానం
- July 08, 2021
బహ్రెయిన్: లోవర్ క్రిమినల్ కోర్టు, జ్యుడీషియల్ అథారిటీని అవమానించిన కేసులో నిందితుడిపై తీర్పు వెల్లడించనుంది. సోషల్ మీడియా వేదికగా నిందితుడు, జ్యుడీషియల్ అథారిటీని అవమానిస్తూ పోస్టింగ్స్ పెట్టినట్లు అభియోగాలున్నాయి. జ్యుడీషియల్ అథారిటీ నుంచి వచ్చిన ఫిర్యాదు మేరకు పబ్లిక్ ప్రాసిక్యూషన్ ఈ కేసు విచారణ చేపట్టడం జరిగింది. నిందితుడికి సమన్లు జారీ చేసి, విచారించారు. నిందితుడు, ఆ వీడియో చేసిన విషయాన్ని అంగీకరించినా, జ్యుడీషియల్ అథారిటీస్ మీద విమర్శలు చేయాలన్నది తన ఉద్దేశ్యం కాదని వాదించాడు. పత్రికల్లో కేసుల వివరాలు ప్రచురించడం గురించి తన అభిప్రాయాన్ని మాత్రమే చెప్పానని ఆయన అంటున్నాడు. అవగాహన కల్పించేందుకు ఆ వీడియో చేశానని అన్నాడు. అథారిటీ మీద జుగుప్సాకరమైన ఆరోపణలు, వ్యాఖ్యలు నిందితుడు చేసినట్లు పబ్లిక్ ప్రాసిక్యూషన్ వెల్లడించింది.
తాజా వార్తలు
- భారత్-న్యూజిలాండ్ మధ్య కుదిరిన ఫ్రీ ట్రేడ్ డీల్
- తిరుమలలో వైకుంఠద్వార దర్శనాలకు కట్టుదిట్టమైన ఏర్పాట్లు
- జనవరి 2 నుంచి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు
- వందే భారత్ స్లీపర్ రైలు ట్రయల్ సక్సెస్…
- చికాగోలో ఘనంగా చలనచిత్ర సంగీత కచేరీ
- సైనిక సిబ్బంది పై దాడి..ఇద్దరు వ్యక్తులు అరెస్ట్..!!
- మహిళా సాధికారత..ఉమెన్ ఇన్స్పైర్ సమ్మిట్..!!
- Dh100,000 చొప్పున గెలిచిన నలుగురు భారతీయులు..!!
- మస్కట్లో ఖైదీల ఉత్పత్తుల ప్రదర్శన పై ప్రశంసలు..!!
- ఖతార్లో విటమిన్ డి లోపం విస్తృతంగా ఉంది:స్టడీ







