వ్యాక్సినేషన్ లక్ష్యం: 36 శాతం చేరుకున్న ఒమన్
- July 08, 2021
మస్కట్: 1,226,293 మందికి వ్యాక్సినేషన్ విజయవంతంగా పూర్తి చేసినట్లు మినిస్టర్ ఆఫ్ హెల్త్ డాక్టర్ అహ్మద్ బిన్ మొహమ్మద్ వెల్లడించారు.ఇప్పటిదాకా 1,936,330 డోసుల వ్యాక్సిన్ అందుబాటులోిక వచ్చిందనీ, వీటిల్లో 1,518,864 డోసుల వ్యాక్సిన్ అందించడం జరిగిందని అన్నారు.ఈద్ అల్ అదా సెలవుల నేపథ్యంలో ప్రతి ఒక్కరూ మరింత అప్రమత్తంగా వుండాలని, కరోనా నిబంధనలు పాటించాలని డాక్టర్ అహ్మద్ బిన్ మొహమ్మద్ అల్ సైది చెప్పారు.టార్గెట్ చేసిన గ్రూపుల్లో 65 నుంచి 70 శాతం మందికి కనీసం ఒక డోసు వ్యాక్సిన్ అందించాలనేది లక్ష్యంగా పెట్టుకున్నట్లు ఆయన వివరించారు.ఆగస్టు చివరి నాటికి ఆ లక్ష్యాన్ని చేరుకోనున్నారు.
తాజా వార్తలు
- బంగ్లాదేశ్ అధ్యక్షుడి రాజీనామా..
- అమెరికా స్థావరాలకు దూరంగా వెళ్లండి: ఇరాన్ హెచ్చరిక
- దుబాయ్ విమానాశ్రయంలో కొత్త సదుపాయం..
- సైబర్ నేరాలపై సాంకేతికతే అత్యంత శక్తివంతమైన ఆయుధం: డీజీపీ సీ.వీ.ఆనంద్
- టర్కీలో విషాదం.. నీటిలో కొట్టుకుపోయి సౌదీ పౌరుడు మృతి..!!
- ముహర్రక్ సూక్లో మళ్లీ పార్కింగ్ సౌకర్యం..!!
- ఖతార్లో డిజిటల్ పేమెంట్స్ జోరు.. జూన్లో రికార్డు లావాదేవీలు..!!
- గుడ్న్యూస్.. అబుదాబిలో రెండు కొత్త బస్ లైన్స్ ప్రారంభం..!!
- వాణిజ్య ఉల్లంఘనలపై కువైట్ కఠిన చర్యలు..!!
- భారత విదేశాంగ మంత్రితో ఒమన్ విదేశాంగ మంత్రి భేటీ..!!







