24 దేశాల నుంచి విమానాలను రద్దు చేసిన ఒమన్
- July 08, 2021
ఒమన్: ఇండియా, పాకిస్తాన్, బంగ్లాదేశ్ మరియు యూకే తదితర 24 దేశాల నుంచి వచ్చే ప్రయాణీకులతో కూడిన విమానాల్ని రద్దు చేసింది ఒమన్. తదుపరి నోటీసు వరకు ఈ నిషేధం అమల్లో వుంటుంది. కరోనా పాండమిక్ నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఒమన్, ట్విట్టర్ ద్వారా వెల్లడించింది. ట్యునీసియా, లెబనాన్, బ్రూనై, ఇండోనేషియా, ఇతియోపియా, ఇరాన్, అర్జెంటీనా, బ్రెజిల్, సుడాన్, ఇరాక్, ఫిలిప్పీన్స్, టాంజానియా, సౌతాఫ్రికా, సింగపూర్, ఘనా, సియెర్రాలియోన్, గునియా, కొలంబియా, నైజీరియా మరియు లిబియా దేశాలు ఈ నిషేధిత దేశాల జాబితాలో వున్నాయి.
తాజా వార్తలు
- ముహర్రక్ నైట్స్ ఫెస్టివల్ ను సందర్శించిన విదేశాంగ మంత్రి..!!
- కువైట్లో ఇన్క్రెడిబుల్ ఇండియా టూరిజం ప్రమోషన్స్..!!
- ఇబ్రిలో స్టంట్ డ్రైవింగ్..ఎనిమిది మంది డ్రైవర్లు అరెస్ట్..!!
- జంతువులను వదిలేస్తున్నారా? కఠిన చర్యలు..!!
- ఖలీద్ బిన్ అహ్మద్ ఇంటర్ఛేంజ్ ఎగ్జిట్ మూసివేత..!!
- తొలి ఆర్వీ రూట్ ను ప్రారంభించిన దుబాయ్..!!
- భారత్-న్యూజిలాండ్ మధ్య కుదిరిన ఫ్రీ ట్రేడ్ డీల్
- తిరుమలలో వైకుంఠద్వార దర్శనాలకు కట్టుదిట్టమైన ఏర్పాట్లు
- జనవరి 2 నుంచి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు
- వందే భారత్ స్లీపర్ రైలు ట్రయల్ సక్సెస్…







