YSR తెలంగాణ పార్టీ జెండా ఆవిష్కరణ..
- July 08, 2021
హైదరాబాద్: తెలంగాణలో వైఎస్ షర్మిల కొత్త రాజకీయ పార్టీ జెండాను ఆవిష్కరించారు. వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ జెండాను ఆ పార్టీ వ్యవస్థాపక అధినాయకురాలు వైఎస్ షర్మిల ఆవిష్కరించారు. జెండాలో నీలం, తెలుపు, పాలపిట్ట రంగులతో రూపొందించారు. మధ్యలో తెలంగాణ చిత్ర పటం, అందులో వైఎస్ రాజశేఖర్ రెడ్డి చిత్రాన్ని ఉంచారు. దాదాపు 80 శాతం పాలపిట్ట రంగు, మరో 20 శాతం నీలం రంగుతో జెండా రూపొందించారు. ఫిల్మ్ నగర్ సమీపంలోని జేఆర్సీ కన్వెన్షన్ సెంటర్లో వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ ఆవిర్భావ వేడుక జరిగింది.
తాజా వార్తలు
- బంగ్లాదేశ్ అధ్యక్షుడి రాజీనామా..
- అమెరికా స్థావరాలకు దూరంగా వెళ్లండి: ఇరాన్ హెచ్చరిక
- దుబాయ్ విమానాశ్రయంలో కొత్త సదుపాయం..
- సైబర్ నేరాలపై సాంకేతికతే అత్యంత శక్తివంతమైన ఆయుధం: డీజీపీ సీ.వీ.ఆనంద్
- టర్కీలో విషాదం.. నీటిలో కొట్టుకుపోయి సౌదీ పౌరుడు మృతి..!!
- ముహర్రక్ సూక్లో మళ్లీ పార్కింగ్ సౌకర్యం..!!
- ఖతార్లో డిజిటల్ పేమెంట్స్ జోరు.. జూన్లో రికార్డు లావాదేవీలు..!!
- గుడ్న్యూస్.. అబుదాబిలో రెండు కొత్త బస్ లైన్స్ ప్రారంభం..!!
- వాణిజ్య ఉల్లంఘనలపై కువైట్ కఠిన చర్యలు..!!
- భారత విదేశాంగ మంత్రితో ఒమన్ విదేశాంగ మంత్రి భేటీ..!!







