ఇండియా - దుబాయ్: ప్రత్యేక విమానం ద్వారా 95 మంది హెల్త్ కేర్ వర్కర్ల రాక
- July 12, 2021దుబాయ్: కోవిడ్ నేపథ్యంలో విమానాల రద్దు కారణంగా ఇండియాలోనే వుండిపోయిన దుబాయ్ జులేకా హాస్పిటల్ హెల్త్ కేర్ వర్కర్లు 95 మంది ఎట్టకేలకు దుబాయ్ చేరుకున్నారు. దుబాయ్ హెల్త్ అథారిటీ నుంచి ప్రత్యేక అనుమతితో వీరిని దుబాయ్ రప్పించారు. తమ డాక్టర్లు, నర్సులను తిరిగి రప్పించడం ఆనందంగా వుందని హాస్పిటల్ యాజమాన్యం తెలిపింది. ఎమిరేట్స్ విమానాల ద్వారా హెల్త్ కేర్ వర్కర్స్, వారి కుటుంబ సభ్యులు దుబాయ్ చేరుకోవడం జరిగింది. కోచి, బెంగళూరు, ముంబై మరియు ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానాల ద్వారా వవీరంతా రావడం జరిగింది.
తాజా వార్తలు
- బాంబు దాడుల పై ఈసీ సీరియస్..బాటిళ్లలో ఇక పెట్రోల్కు నో
- ఆ దేశంలోని భారతీయ విద్యార్థులందరూ ఇళ్ల నుంచి బయటకు రాకండి: కేంద్ర మంత్రి ఎస్ జైశంకర్
- ప్రొఫెసర్ వెల్చ్ కు యూఏఈ ప్రెసిడెంట్ బంపరాఫర్..!
- యూఏఈలో స్వల్ప భూకంపం
- 'అర్ధరాత్రి దొంగ'కు ఏడాది జైలు, జరిమానా
- బహ్రెయిన్ టాలెంట్ హబ్.. ఔట్రీచ్ నివేదిక వెల్లడి
- పబ్లిక్ టాయిలెట్లలో జెమ్స్ భయమా? Dh10తో పరిష్కారం..!
- దోహా ఇంటర్నేషనల్ బుక్ ఫెయిర్లో కొత్త పోటీలు
- యాదాద్రిలో ప్లాస్టిక్ పై నిషేధం..ఉత్తర్వులు జారీ
- కేరళలో హెపటైటిస్ కలకలం..12 మంది మృతి