ఈద్: మస్కట్లోని సెంట్రల్ మార్కెట్ మూసివేత
- July 13, 2021
మస్కట్: మస్కట్ మునిసిపాలిటీ, మస్కట్ సెంట్రల్ మార్కెట్ (వెజిటబుల్స్ మరియు ఫ్రూట్స్) కోసం జులై 17 నుంచి జులై 29 వరకు పని సమయాల్ని ప్రకటించింది. కోవిడ్ 19 - సుప్రీం కమిటీ సూచనల మేరకు, ఉదయం 5 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు మార్కెట్ తెరచి వుంచాలని నిర్ణయించారు. కాగా, ఈద్ అల్ అధా తొలి మూడు రోజులు అలాగే శుక్రవారాల్లో మార్కెట్ మూసివేస్తారు.
తాజా వార్తలు
- సీజేపీతో ముగిసిన కేంద్రం చర్చలు..
- గ్లోబల్గా చాట్జీపీటీ డౌన్..
- ‘మేక్ ఇన్ ఇండియా’కు వైద్యరంగంలో మరో మైలురాయి
- అమరావతి బ్రాండ్ను ప్రపంచానికి చాటే చెప్పేలా ‘స్టేట్ ఐకాన్స్ అవార్డ్స్–2026’
- పోలీసుల అరాచకాల పై చర్యలు తీసుకోవాలని అభిజీత్ డిప్కే డిమాండ్
- మహిళ హత్య కేసు.. మరణశిక్షను రద్దు చేసిన యూఏఈ సుప్రీంకోర్టు..!!
- పేపర్ లీకేజీలకు చెక్.. కొత్త బిల్లు డ్రాఫ్ట్ విడుదల చేసిన కేంద్రం
- ఎంబసీ సాయం.. తండ్రి అంత్యక్రియలకు హాజరైన మహిళ..!!
- ధోఫార్ ఖరీఫ్ సీజన్.. పర్యాటక ప్రాంతాల్లో భద్రతా చర్యలు ముమ్మరం..!!
- ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా పై సోనమ్ వాంగ్చుక్ సంచలన పోస్ట్!







