ఎక్కువ జనాభా వున్న ప్రాంతాల్లోని వలసదారులకు వ్యాక్సినేషన్‌లో ప్రాధాన్యత

- July 13, 2021 , by Maagulf
ఎక్కువ జనాభా వున్న ప్రాంతాల్లోని వలసదారులకు వ్యాక్సినేషన్‌లో ప్రాధాన్యత

కువైట్: సుప్రీం అడ్వయిజరీ కమిటీ - కరోనా, ఛైర్మన్ డాక్టర్ ఖాలెద్ అల్ జరాల్లా మాట్లాడుతూ, అథారిటీస్, ఎక్కువ జనాభా వున్న ప్రాంతాల్లోని వలసదారులకు వ్యాక్సినేషన్ ప్రక్రియలో ప్రాధాన్యత కల్పించనున్నట్లు చెప్పారు. వ్యాక్సినేషన్ లభ్యత ఆధారంగా వ్యాక్సిన్లను అందిస్తారు. లాక్ డౌన్ లేదా కర్ఫ్యూ లాంటివి మళ్ళీ విధించే ఆలోచన లేదని ఆయన వివరించారు.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com