అబుధాబిలో స్టే హోం ఆదేశాలు..సోమవారం నుంచి అమలు
- July 16, 2021
అబుధాబి: ఈ నెల 19 నుంచి పాక్షిక లాక్ డౌన్ విధిస్తున్నట్లు అబుధాబి వెల్లడించింది. మధ్యరాత్రి నుంచి తెల్లవారుజాము 4 గంటల వరకు లాక్ డౌన్ అమలులో ఉంటుంది. అబుధాబి వ్యాప్తంగా స్టెరిలైజేషన్ ప్రోగ్రాం నిర్వహిస్తున్నందున ఆంక్షలు విధిస్తున్నట్లు ఆరోగ్యశాఖ వివరించింది. ప్రజలు స్టెరిలైజేషన్ ప్రోగ్రాంకు తమ వంతు సాయంగా ఇళ్లలోనే ఉండాలని కోరింది. లాక్ డౌన్ అమలు సమయంలో ఇళ్ల నుంచి ఎవరూ బయటికి రావొద్దని పేర్కొంది. ఫుడ్, మెడిసిన్ వంటి అత్యవసర పనుల నిమిత్తం మాత్రమే బయటకు రావాలాని, అదీ కూడా http://http://adpolice.gov.ae లింక్ ద్వారా ముందస్తుగా పర్మిషన్ తీసుకున్న తర్వాతే బయటికి రావాలని వెల్లడించింది.
తాజా వార్తలు
- కువైట్లో నెల రోజులపాటు క్లీనింగ్ క్యాంపెయిన్..!!
- సౌదీ డిజిటల్ ఆర్థిక వ్యవస్థపై సమగ్ర సర్వే ప్రారంభించిన GASTAT..!!
- ప్రాంతీయ భద్రత అంశంలో భారత్కు బహ్రెయిన్ కృతజ్ఞతలు..!!
- మసీర్హా పోర్టులో అగ్నిప్రమాదం.. వేగంగా స్పందించిన ఫైర్ ఫైటర్స్..!!
- నకిలీ వస్తువుల కొనుగోలుపై యూఏఈ హెచ్చరిక..రూ.2.3 కోట్ల వరకు జరిమానా, జైలు శిక్ష..!!
- ఖతార్లో చక్కెర కలిపిన పానీయాలపై ఎక్సైజ్ పన్ను అమలు..!!
- జకార్తాలో ప్రధాని మోదీకి ఘన స్వాగతం..
- జూలై 2027 వరకు యూఏఈ, జీసీసీ దేశాల ప్రయాణికులకు అర్మేనియా వీసా ఫ్రీ
- వర్సాన్లో పారిశుద్ధ్య కార్మికులకు దుబాయ్ పోలీసుల ‘షేడ్ అండ్ రివార్డ్’ కార్యక్రమం..
- దుబాయ్లో బస్సు సేవలకు AI ఆధారిత స్మార్ట్ సిస్టమ్..







