అబుధాబిలో స్టే హోం ఆదేశాలు..సోమవారం నుంచి అమలు
- July 16, 2021
అబుధాబి: ఈ నెల 19 నుంచి పాక్షిక లాక్ డౌన్ విధిస్తున్నట్లు అబుధాబి వెల్లడించింది. మధ్యరాత్రి నుంచి తెల్లవారుజాము 4 గంటల వరకు లాక్ డౌన్ అమలులో ఉంటుంది. అబుధాబి వ్యాప్తంగా స్టెరిలైజేషన్ ప్రోగ్రాం నిర్వహిస్తున్నందున ఆంక్షలు విధిస్తున్నట్లు ఆరోగ్యశాఖ వివరించింది. ప్రజలు స్టెరిలైజేషన్ ప్రోగ్రాంకు తమ వంతు సాయంగా ఇళ్లలోనే ఉండాలని కోరింది. లాక్ డౌన్ అమలు సమయంలో ఇళ్ల నుంచి ఎవరూ బయటికి రావొద్దని పేర్కొంది. ఫుడ్, మెడిసిన్ వంటి అత్యవసర పనుల నిమిత్తం మాత్రమే బయటకు రావాలాని, అదీ కూడా http://http://adpolice.gov.ae లింక్ ద్వారా ముందస్తుగా పర్మిషన్ తీసుకున్న తర్వాతే బయటికి రావాలని వెల్లడించింది.
తాజా వార్తలు
- అజ్మాన్ తుంబె మెడిసిటీలో ఆర్థిక, పర్యాటక శాఖ మంత్రి అబ్దుల్లా బిన్ తౌక్ పర్యటన
- NEET అభ్యర్థులకు బిగ్ బ్రేకింగ్..
- దుబాయ్ ఇన్వెస్ట్మెంట్ పార్క్లో 1,300 మందికి భద్రత, ట్రాఫిక్ పై అవగాహన
- ఉమ్ అల్ కువైన్లో 1,500 మందికి పైగా కార్మికులకు భోజనం, చల్లని పానీయాలు, బహుమతులు
- హైదరాబాద్లో కావేటి ఇంటర్నేషనల్ కొత్త బ్రాంచ్ ప్రారంభం
- ముసునూరు సభలో తెలుగులో ప్రసంగించిన ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్
- 15,153 మంది ఉద్యోగులకు డిగ్రీలు..BITS పిలానీ WILP 2026 కాన్వొకేషన్లో రికార్డు
- గురునానక్ దర్బార్ గురుద్వారాను సందర్శించిన కొత్త భారత కాన్సుల్ జనరల్ డా.విష్ణువర్ధన్
- నిబంధనల ఉల్లంఘన.. సల్మియాలో రెండు ఆరోగ్య సంస్థలు మూసివేత..!!
- ఒమనీలకు విదేశీయులతో 7,719 వివాహాలు.. మూడేళ్లలో 1,226 విడాకులు..!!







