12 నుంచి 15 ఏళ్ళ లోపువారికి కోవిడ్ వ్యాక్సినేషన్ క్యాంపెయిన్ వచ్చేవారంలో ప్రారంభం
- July 16, 2021
కువైట్: వచ్చే వారం నుండి 12 ఏళ్లు అలాగే 15 ఏళ్ల మధ్య వయసు చిన్నారులకు కోవిడ్ 19 వ్యాక్సిన్లను అందించే కార్యక్రమం ప్రారంభించనున్నట్లు కువైట్ మినిస్ర్టీ ఆఫ్ హెల్త్ వెల్లడించింది. సెప్టెంబరులో ప్రారంభం కానున్న విద్యా సంవత్సరానికంటే ముందే, ఈ వయసు పిల్లలందరికీ వ్యాక్సిన్లు అందించాలనే లక్ష్యం నిర్ధేశించుకున్నట్లు మినిస్ర్టీ స్పష్టం చేసింది. మినిస్ర్టీకి చెందిన అధికారిక వెబ్ సైట్ ద్వారా రిజిస్ర్టేషన్ చేసుకున్నవారు తమ పిల్లలకు వ్యాక్సినేషన్, ఎంపిక చేసిన కేంద్రాలలో ఇప్పించాల్సి ఉంటుంది.
తాజా వార్తలు
- NEET అభ్యర్థులకు బిగ్ బ్రేకింగ్..
- దుబాయ్ ఇన్వెస్ట్మెంట్ పార్క్లో 1,300 మందికి భద్రత, ట్రాఫిక్ పై అవగాహన
- ఉమ్ అల్ కువైన్లో 1,500 మందికి పైగా కార్మికులకు భోజనం, చల్లని పానీయాలు, బహుమతులు
- హైదరాబాద్లో కావేటి ఇంటర్నేషనల్ కొత్త బ్రాంచ్ ప్రారంభం
- ముసునూరు సభలో తెలుగులో ప్రసంగించిన ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్
- 15,153 మంది ఉద్యోగులకు డిగ్రీలు..BITS పిలానీ WILP 2026 కాన్వొకేషన్లో రికార్డు
- గురునానక్ దర్బార్ గురుద్వారాను సందర్శించిన కొత్త భారత కాన్సుల్ జనరల్ డా.విష్ణువర్ధన్
- నిబంధనల ఉల్లంఘన.. సల్మియాలో రెండు ఆరోగ్య సంస్థలు మూసివేత..!!
- ఒమనీలకు విదేశీయులతో 7,719 వివాహాలు.. మూడేళ్లలో 1,226 విడాకులు..!!
- యూఏఈలో పిల్లల స్కూల్ లంచ్..నెలకు Dh800 వరకు ఖర్చు..!!







