ఉల్లంఘనలు: బహ్రెయిన్లో 1,000 ప్రకటనల తొలగింపు
- July 16, 2021
బహ్రెయిన్: నార్తరన్ రీజియన్ మున్సిపాలిటీ, నిబంధనలకు విరుద్ధంగా ఏర్పాటు చేసిన వెయ్యి ప్రకటనల్ని ఈ ఏడాది తొలి ఆరు నెలల్లో తొలగించింది. మున్సిపాలిటీ జనరల్ మేనేజర్ లామియా అల్ ఫదాలా ఈ విషయాన్ని వెల్లడిస్తూ, నిబంధనల్ని ఉల్లంఘించిన కంపెనీలపై జరిమానాలు విధించామని చెప్పారు. లైటింగ్ స్థంభాలపై ప్రకటనలు పెట్టడం, వీధుల్లో భవనాలపై పోస్టర్లు అంటించడం వంటి ఉల్లంఘనలు వీటిలో ఉన్నాయి. ప్రకటన కర్తలు ఖచ్చితంగా నిబంధనలు పాఠించాలని అల్ ఫదాలా హెచ్చరించారు. ఉల్లంఘనలపై ఎప్పటికప్పుడు తనిఖీలు నిర్వహించి, కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పారు.
తాజా వార్తలు
- ఒమన్లో విషాదం.. ఇంటి బావిలో పడి చిన్నారి మృతి..!!
- భారతీయులకు సౌదీ ‘వీసా ప్యాకేజీ’.. 48 గంటల్లో ఈ-టూరిస్ట్ వీసా..!!
- బహ్రెయిన్లో ప్లాస్టిక్ బ్యాగులపై నిషేధం.. కీలక ఆదేశాలు జారీ..!!
- కువైట్లో రెసిడెన్సీ నిబంధనల ఉల్లంఘన.. కొత్త కేసుల్లో పెరుగుదల..!!
- ఖతార్లో ట్రాఫిక్ జరిమానాలు ఏడాది దాటితే ప్రాసిక్యూషన్ కు రిఫర్..!!
- యూఏఈ-భారత్ విమాన టికెట్ల ధరలు.. 30% వరకు తగ్గింపు..!!
- సీఎం చంద్రబాబు కేబినెట్ భేటీకి డుమ్మా కొట్టిన మంత్రులు
- చరిత్రలో తొలిసారి.. భారత్లో ‘బిగ్ బాష్ లీగ్’ మ్యాచ్..
- గ్లోబల్ 'ఓపెన్ కాల్' ప్రకటించిన ఎమార్
- స్వదేశీ రక్షణ సామర్థ్యాలకు ప్రపంచ స్థాయి గుర్తింపు: మోదీ







