ఉల్లంఘనలు: బహ్రెయిన్లో 1,000 ప్రకటనల తొలగింపు
- July 16, 2021
బహ్రెయిన్: నార్తరన్ రీజియన్ మున్సిపాలిటీ, నిబంధనలకు విరుద్ధంగా ఏర్పాటు చేసిన వెయ్యి ప్రకటనల్ని ఈ ఏడాది తొలి ఆరు నెలల్లో తొలగించింది. మున్సిపాలిటీ జనరల్ మేనేజర్ లామియా అల్ ఫదాలా ఈ విషయాన్ని వెల్లడిస్తూ, నిబంధనల్ని ఉల్లంఘించిన కంపెనీలపై జరిమానాలు విధించామని చెప్పారు. లైటింగ్ స్థంభాలపై ప్రకటనలు పెట్టడం, వీధుల్లో భవనాలపై పోస్టర్లు అంటించడం వంటి ఉల్లంఘనలు వీటిలో ఉన్నాయి. ప్రకటన కర్తలు ఖచ్చితంగా నిబంధనలు పాఠించాలని అల్ ఫదాలా హెచ్చరించారు. ఉల్లంఘనలపై ఎప్పటికప్పుడు తనిఖీలు నిర్వహించి, కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పారు.
తాజా వార్తలు
- అజ్మాన్ తుంబె మెడిసిటీలో ఆర్థిక, పర్యాటక శాఖ మంత్రి అబ్దుల్లా బిన్ తౌక్ పర్యటన
- NEET అభ్యర్థులకు బిగ్ బ్రేకింగ్..
- దుబాయ్ ఇన్వెస్ట్మెంట్ పార్క్లో 1,300 మందికి భద్రత, ట్రాఫిక్ పై అవగాహన
- ఉమ్ అల్ కువైన్లో 1,500 మందికి పైగా కార్మికులకు భోజనం, చల్లని పానీయాలు, బహుమతులు
- హైదరాబాద్లో కావేటి ఇంటర్నేషనల్ కొత్త బ్రాంచ్ ప్రారంభం
- ముసునూరు సభలో తెలుగులో ప్రసంగించిన ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్
- 15,153 మంది ఉద్యోగులకు డిగ్రీలు..BITS పిలానీ WILP 2026 కాన్వొకేషన్లో రికార్డు
- గురునానక్ దర్బార్ గురుద్వారాను సందర్శించిన కొత్త భారత కాన్సుల్ జనరల్ డా.విష్ణువర్ధన్
- నిబంధనల ఉల్లంఘన.. సల్మియాలో రెండు ఆరోగ్య సంస్థలు మూసివేత..!!
- ఒమనీలకు విదేశీయులతో 7,719 వివాహాలు.. మూడేళ్లలో 1,226 విడాకులు..!!







