దుబాయ్ టూరిస్టులకు ట్రావెల్ రూల్స్ అప్డేట్స్ విడుదల చేసిన ఎమిరేట్స్
- July 16, 2021
దుబాయ్: దుబాయ్కి చెందిన ప్రముఖ క్యారియర్ ఎమిరేట్స్ తమ విమానాల ద్వారా దుబాయ్కి వచ్చేవారికీ, దుబాయ్ నుండి వెళ్లేవారికీ ట్రావెల్ నిబంధనల అప్డేట్స్ తెలియచేశాయి. దుబాయ్ నుండి వెళ్లేవారు కోవిడ్ 19 పీసీఆర్ టెస్ట్ తమ వెంట తీసుకు రావల్సి ఉంటుంది.. వారు, వెళ్లాల్సిన దేశాల్లో ఈ మేరకు ఖచ్చితమైన నిబంధన ఉంటే, ఆయా దేశాలు ఎప్పటికప్పుడు నిబంధనలను మార్చుతున్న దర్మిలా వాటికి అనుగుణంగా ప్రయాణికులు వ్యవహరించాలి. ఎమిరేట్స్ తమ ప్రయాణికులకు కోవిడ్ టెస్టు అందుబాటులో ఉంచుతోంది. ఈ టెస్టు ధర 130 దిర్హాములు. హోమ్ లేదా ఆఫీస్ టెస్టింగ్ అయితే, ఈ ధర 240 దిర్హాములు. టెస్టు ఫలితాలు 24 గంటల్లో వస్తాయి. ఇది దుబాయ్లో మాత్రమే పరిమితం.
తాజా వార్తలు
- ఒమన్లో విషాదం.. ఇంటి బావిలో పడి చిన్నారి మృతి..!!
- భారతీయులకు సౌదీ ‘వీసా ప్యాకేజీ’.. 48 గంటల్లో ఈ-టూరిస్ట్ వీసా..!!
- బహ్రెయిన్లో ప్లాస్టిక్ బ్యాగులపై నిషేధం.. కీలక ఆదేశాలు జారీ..!!
- కువైట్లో రెసిడెన్సీ నిబంధనల ఉల్లంఘన.. కొత్త కేసుల్లో పెరుగుదల..!!
- ఖతార్లో ట్రాఫిక్ జరిమానాలు ఏడాది దాటితే ప్రాసిక్యూషన్ కు రిఫర్..!!
- యూఏఈ-భారత్ విమాన టికెట్ల ధరలు.. 30% వరకు తగ్గింపు..!!
- సీఎం చంద్రబాబు కేబినెట్ భేటీకి డుమ్మా కొట్టిన మంత్రులు
- చరిత్రలో తొలిసారి.. భారత్లో ‘బిగ్ బాష్ లీగ్’ మ్యాచ్..
- గ్లోబల్ 'ఓపెన్ కాల్' ప్రకటించిన ఎమార్
- స్వదేశీ రక్షణ సామర్థ్యాలకు ప్రపంచ స్థాయి గుర్తింపు: మోదీ







