దుబాయ్ టూరిస్టులకు ట్రావెల్ రూల్స్ అప్డేట్స్ విడుదల చేసిన ఎమిరేట్స్
- July 16, 2021
దుబాయ్: దుబాయ్కి చెందిన ప్రముఖ క్యారియర్ ఎమిరేట్స్ తమ విమానాల ద్వారా దుబాయ్కి వచ్చేవారికీ, దుబాయ్ నుండి వెళ్లేవారికీ ట్రావెల్ నిబంధనల అప్డేట్స్ తెలియచేశాయి. దుబాయ్ నుండి వెళ్లేవారు కోవిడ్ 19 పీసీఆర్ టెస్ట్ తమ వెంట తీసుకు రావల్సి ఉంటుంది.. వారు, వెళ్లాల్సిన దేశాల్లో ఈ మేరకు ఖచ్చితమైన నిబంధన ఉంటే, ఆయా దేశాలు ఎప్పటికప్పుడు నిబంధనలను మార్చుతున్న దర్మిలా వాటికి అనుగుణంగా ప్రయాణికులు వ్యవహరించాలి. ఎమిరేట్స్ తమ ప్రయాణికులకు కోవిడ్ టెస్టు అందుబాటులో ఉంచుతోంది. ఈ టెస్టు ధర 130 దిర్హాములు. హోమ్ లేదా ఆఫీస్ టెస్టింగ్ అయితే, ఈ ధర 240 దిర్హాములు. టెస్టు ఫలితాలు 24 గంటల్లో వస్తాయి. ఇది దుబాయ్లో మాత్రమే పరిమితం.
తాజా వార్తలు
- అజ్మాన్ తుంబె మెడిసిటీలో ఆర్థిక, పర్యాటక శాఖ మంత్రి అబ్దుల్లా బిన్ తౌక్ పర్యటన
- NEET అభ్యర్థులకు బిగ్ బ్రేకింగ్..
- దుబాయ్ ఇన్వెస్ట్మెంట్ పార్క్లో 1,300 మందికి భద్రత, ట్రాఫిక్ పై అవగాహన
- ఉమ్ అల్ కువైన్లో 1,500 మందికి పైగా కార్మికులకు భోజనం, చల్లని పానీయాలు, బహుమతులు
- హైదరాబాద్లో కావేటి ఇంటర్నేషనల్ కొత్త బ్రాంచ్ ప్రారంభం
- ముసునూరు సభలో తెలుగులో ప్రసంగించిన ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్
- 15,153 మంది ఉద్యోగులకు డిగ్రీలు..BITS పిలానీ WILP 2026 కాన్వొకేషన్లో రికార్డు
- గురునానక్ దర్బార్ గురుద్వారాను సందర్శించిన కొత్త భారత కాన్సుల్ జనరల్ డా.విష్ణువర్ధన్
- నిబంధనల ఉల్లంఘన.. సల్మియాలో రెండు ఆరోగ్య సంస్థలు మూసివేత..!!
- ఒమనీలకు విదేశీయులతో 7,719 వివాహాలు.. మూడేళ్లలో 1,226 విడాకులు..!!







