25 నుంచి ప్రభుత్వ స్కూల్స్ కు విద్యార్ధుల మార్పునకు ఛాన్స్
- July 19, 2021బహ్రెయిన్: ప్రస్తుతం ప్రైవేట్ స్కూల్స్ లో చదువుకుంటూ పబ్లిక్ స్కూల్స్ కి మారాలనుకుంటున్న విద్యార్ధులకు ఈ నెల 25 నుంచి దరఖాస్తు చేసుకోవచ్చని బహ్రెయిన్ వెల్లడించింది. స్కూల్ బదిలీ సేవలను తమ వెబ్ సైట్ ద్వారా పొందవచ్చని విద్యాశాఖ తెలిపింది. ఈ నెల 25 నుంచి ఆగస్ట్ 12 వరకు ట్రాన్స్ ఫర్ అప్లికేషన్ కు గడువు ఉంటుందని పేర్కొంది. దరఖాస్తుదారులు వెబ్ సైట్లో సూచించిన సర్టిఫికెట్లను అప్లికేషన్ తో జతపరచాల్సి ఉంటుంది. అయితే..పబ్లిక్ స్కూల్స్ లో ఆయా తరగతుల్లో విద్యార్ధుల ఖాళీలను బట్టి దరఖాస్తుదారులకు అవకాశం కల్పిస్తారు. ఒకవేళ క్లాస్ లో ఫుల్ స్టెన్త్ ఉంటే ట్రాన్స్ఫర్ చేస్తారు.
తాజా వార్తలు
- ఖలిస్థానీ ఉగ్రవాది హత్య కేసు.. ముగ్గురు భారతీయులు అరెస్టు
- బంగారం స్వచ్ఛతను తనిఖీ చేసే ఐదు సులభమైన మార్గాలు
- పలు రాష్ట్రాలకు వర్ష సూచన
- ఎన్నారై తెలుగుదేశం కువైట్ ఆధ్వర్యంలో కువైట్లో విస్తృత ప్రచారం
- అబుదాబి బుక్ ఫెయిర్.. ఉచిత ప్రవేశం ఇలా పొందండి
- యుద్ధ విమానం నడిపిన కృత్రిమ మేధ
- యూఏఈలో 3శాతం పెరిగిన ప్రమాద మరణాలు
- సకాలంలో జీతాలు చెల్లించని కంపెనీలకు తీవ్ర హెచ్చరిక
- సదా, రఖ్యూత్లో భారీ వర్షాలు
- మే 6, 7వ తేదీల్లో అంతర్జాతీయ న్యాయ శిక్షణ సదస్సు