భారత్లో కరోనా కేసుల వివరాలు
- July 19, 2021న్యూ ఢిల్లీ: భారత్లో కరోనా పాజిటివ్ కేసుల రోజు రోజుకు తగ్గుతూ వస్తోంది.కేంద్ర ఆరోగ్యశాఖ విడుదల చేసిన తాజా బులెటిన్ ప్రకారం…దేశవ్యాప్తంగా గత 24 గంటల్లో 38,164 మంది కోవిడ్బారిన పడ్డారు.. మరో 499 మంది కోవిడ్ బాధితులు మృతి చెందారు.ఇదే సమయంలో 38,660 మంది కోవిడ్ నుంచి పూర్తిస్థాయిలో కోలుకున్నట్టు కేంద్రం పేర్కొంది.దీంతో.. ఇప్పటి వరకు దేశవ్యాప్తంగా నమోదైన కోవిడ్ పాజిటివ్ కేసుల సంఖ్య 3,11,44,229 కు చేరుకోగా… మొత్తం రికవరీ కేసులు 3,03,08,456 కి పెరిగాయి.ఇక, కరోనాతో మృతి చెందన వారి సంఖ్య 4,14,108 గా ఉండగా… ప్రస్తుతం యాక్టివ్ కేసులు 4,21,665 గా చెబుతోంది ప్రభుత్వం. మరోవైపు.. ఇప్పటి వరకు 40,64,81,493 మందికి వ్యాక్సినేషన్ జరిగిందని బులెటిన్లో పేర్కొంది కేంద్ర ఆరోగ్య శాఖ.
తాజా వార్తలు
- ఇళ్ల మరమ్మతులకు Dh2 బిలియన్ ఫండ్
- ఈజిప్షియన్లకు వర్క్ పర్మిట్ జారీ నిలిపివేత..!
- విదేశీ కార్మికుల కోసం బహ్రెయిన్లో కొత్త చట్టం..!
- హాస్పిటల్లో చేరిన కింగ్ సల్మాన్..!
- ఒమన్ లో 'ఎక్స్చేంజ్ యువర్ ల్యాండ్' ప్రారంభం
- ఏప్రిల్ 16న విధించిన ట్రాఫిక్ జరిమానాలు రద్దు
- ఐపీఎల్ టికెట్ల అమ్మకాల్లో భారీ అక్రమాలు..
- ముగిసిన రెండో విడత ఎన్నికల ప్రచారం..
- ఏపీ ఇంటెలిజెన్స్ చీఫ్ గా విశ్వజిత్, విజయవాడ సీపీగా రామకృష్ణ
- ప్రధాని మోడీ ప్రసంగం పై వచ్చిన ఫిర్యాదులను పరిశీలిస్తున్నాం: ఈసీ