సంక్షోభం సాకుతో ధరలను కృత్రిమంగా పెంచొద్దన్న సీపీఏ
- July 19, 2021ఒమన్: ఓ వైపు కోవిడ్ సంక్షోభ పరిస్థితులు..మరోవైపు ఈద్ అల్ అధా పండగ రోజులు. ఈ పరిస్థితులను అడ్డం పెట్టుకొని వస్తువులు, పలు సేవల ధరలను పెంచొద్దంటూ ఉత్పత్తిదారులు, సర్వీస్ ప్రొవైడర్లకు వినియోగదారుల భద్రత అధికార విభాగం-సీపీఏ హెచ్చరించింది. పండగ వేళ సాధారణంగానే షాపింగ్ కల్చర్ కనిపిస్తుంటుంది. దీంతో పలు వస్తువులకు, సేవలకు డిమాండ్ కూడా ఉంటుంది. అయితే..కోవిడ్ సంక్షోభాన్ని, పండగ డిమాండ్ ను అడ్డంపెట్టుకొని ధరలను కృత్రిమంగా పెంచొద్దని వార్నింగ్ ఇస్తూనే సర్వీస్ ప్రొవైడర్లు, సప్లయిర్లు ఇందుకు సహకరించాలని కోరింది. సుల్తానేట్లోని కొన్ని గవర్నరేట్ పరిధిలోని విలాయత్ లలో ధరలను కృత్రిమంగా పెంచటంపై ఆగ్రహం వ్యక్తం చేసింది.
--లెనిన్ కుమార్(మాగల్ఫ్ ప్రతినిధి,ఒమన్)
తాజా వార్తలు
- దుబాయ్ కి పంపుతానని చెప్పి ఘరానా మోసం చేసిన ఏజెంట్
- ఏపీలో ఎన్నికల హింస పై 13 మందితో సిట్ ఏర్పాటు..
- అమ్మ ఆదర్శ పాఠశాల, వరి ధాన్యం కొనుగోళ్ల పై కీలక ఆదేశాలు జారీ
- ఖతార్లోని మ్యూజియమ్స్.. ఫ్రీ ఎంట్రీ
- చెక్స్ బౌన్స్. పరిహారంగా BD64,000
- 'అబ్షర్' ద్వారా యాక్సిడెంట్ రిపోర్టింగ్, వెహికల్ బదిలీ
- ఒమన్లో కొన్ని బ్యాంకు నోట్లు త్వరలోఉపసంహరణ..!
- ఆన్లైన్లో వస్తువులను విక్రయిస్తున్నారా? పోలీసుల హెచ్చరిక
- 1,300 కంపెనీలకు Dh100,000 జరిమానా..!
- IIT ఢిల్లీ–అబుధాబి.. ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల