9 దేశాల ప్రవాసియుల రెసిడెన్సీ పర్మిట్, వీసా గడువు పెంపు
- July 21, 2021
సౌదీ: విమానాల రద్దుతో విదేశాల్లోనే చిక్కుకుపోయిన ప్రవాసియుల వీసా, ఇకామా(రెసిడెన్సీ పర్మిట్) గుడువును ఆగస్ట్ 31 వరకు పెంచుతున్నట్లు జనరల్ డైరెక్టరేట్ ఆఫ్ పాస్ పోర్ట్స్ (జవజత్) వెల్లడించింది. వీసా, రెసిడెన్సీ పర్మిట్ గడువు పెంపు ఆటోమెటిక్ గా అప్ డేట్ అవుతుందని స్పష్టం చేసింది. గడువు పెంపునకు సంబంధించి ప్రవాసియులు ఎవరూ జవజత్ ఆఫీసులకు వెళ్లాల్సిన అవసరం లేదని, వెబ్ సైట్లో వివరాలను అప్ డేట్ చేయాల్సిన అవసరం కూడా లేదని క్లారిటీ ఇచ్చింది. అయితే..ఈ గడువు పెంపు కేవలం ట్రావెల్ బ్యాన్ ఉన్న తొమ్మిది దేశాల్లో చిక్కుకుపోయిన ప్రవాసియులకు మాత్రమే వర్తిస్తుందని వెల్లడించింది. ట్రావెల్ బ్యాన్ ఆంక్షలు లేని దేశాల ప్రవాసియులకు ఎలాంటి మినహాయింపులు లేవని తెలిపింది.
తాజా వార్తలు
- సీజేపీతో ముగిసిన కేంద్రం చర్చలు..
- గ్లోబల్గా చాట్జీపీటీ డౌన్..
- ‘మేక్ ఇన్ ఇండియా’కు వైద్యరంగంలో మరో మైలురాయి
- అమరావతి బ్రాండ్ను ప్రపంచానికి చాటే చెప్పేలా ‘స్టేట్ ఐకాన్స్ అవార్డ్స్–2026’
- పోలీసుల అరాచకాల పై చర్యలు తీసుకోవాలని అభిజీత్ డిప్కే డిమాండ్
- మహిళ హత్య కేసు.. మరణశిక్షను రద్దు చేసిన యూఏఈ సుప్రీంకోర్టు..!!
- పేపర్ లీకేజీలకు చెక్.. కొత్త బిల్లు డ్రాఫ్ట్ విడుదల చేసిన కేంద్రం
- ఎంబసీ సాయం.. తండ్రి అంత్యక్రియలకు హాజరైన మహిళ..!!
- ధోఫార్ ఖరీఫ్ సీజన్.. పర్యాటక ప్రాంతాల్లో భద్రతా చర్యలు ముమ్మరం..!!
- ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా పై సోనమ్ వాంగ్చుక్ సంచలన పోస్ట్!







