లాక్ డౌన్ అమలు తీరును పరిశీలించిన సుప్రీం కమిటీ
- July 21, 2021
ఒమన్: ఒమన్ వ్యాప్తంగా పూర్తిస్థాయి లాక్ డౌన్ అమలును సుప్రీం కమిటీ చీఫ్ పరిశీలించారు. లాక్ డౌన్ ను పకడ్బందీగా అమలు చేసేందుకు ఏర్పాటు చేసిన ఆపరేషన్స్ సెంటర్ కు వెళ్లారు. అక్కడి నుంచే సంబంధిత అధికారులతో లాక్ డౌన్ పరిస్థితులను ఆరా తీశారు. ఈద్ వేళ సామూహిక ప్రార్ధనలు, బంధువుల రాకపోకలతో వైరస్ వ్యాప్తి చెందే ముప్పు ఉందనే ఉద్దేశంతో ఒమన్ వ్యాప్తంగా పూర్తి స్థాయి లాక్ డౌన్ విధించిన విషయం తెలిసిందే. పోలీసుల నుంచి ముందస్తు అనుమతి తీసుకున్నవారికి, విదేశీ ప్రయాణికులకు, అత్యవసర వాహనాలు, వైద్య రంగ సిబ్బంది మాత్రమే లాక్ నుంచి మినహాయింపు ఉంది.
తాజా వార్తలు
- సీజేపీతో ముగిసిన కేంద్రం చర్చలు..
- గ్లోబల్గా చాట్జీపీటీ డౌన్..
- ‘మేక్ ఇన్ ఇండియా’కు వైద్యరంగంలో మరో మైలురాయి
- అమరావతి బ్రాండ్ను ప్రపంచానికి చాటే చెప్పేలా ‘స్టేట్ ఐకాన్స్ అవార్డ్స్–2026’
- పోలీసుల అరాచకాల పై చర్యలు తీసుకోవాలని అభిజీత్ డిప్కే డిమాండ్
- మహిళ హత్య కేసు.. మరణశిక్షను రద్దు చేసిన యూఏఈ సుప్రీంకోర్టు..!!
- పేపర్ లీకేజీలకు చెక్.. కొత్త బిల్లు డ్రాఫ్ట్ విడుదల చేసిన కేంద్రం
- ఎంబసీ సాయం.. తండ్రి అంత్యక్రియలకు హాజరైన మహిళ..!!
- ధోఫార్ ఖరీఫ్ సీజన్.. పర్యాటక ప్రాంతాల్లో భద్రతా చర్యలు ముమ్మరం..!!
- ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా పై సోనమ్ వాంగ్చుక్ సంచలన పోస్ట్!







