ఖైదీలకు ఉపాధి శిక్షణ తరగతులు
- July 21, 2021
యూఏఈ: జైలుశిక్ష అంటే శిక్షించటం మాత్రమే కాదు. ఖైదీలో పశ్చాత్తాపం, పరివర్తన తీసుకురావటం. అదే జైలు జీవితం ఇతిసారం. యూఏఈలోని జైళ్ల శాఖ అదే దిశగా ప్రయత్నాలు చేస్తోంది. అబుధాబి జైలులో వివిధ నేరాల్లో శిక్షలు అనుభవిస్తున్న దాదాపు 1,400 మంది ఖైదీలకు ఉపాధి శిక్షణ తరగతులు చేపట్టింది.వివిధ వృత్తి, సాంకేతిక నైపుణ్య కోర్సులను నేర్పించినట్లు అధికారులు వెల్లడించారు.ఈ శిక్షణ తరగతులు వారి శిక్షా కాలం పూర్తై విడుదలయ్యాక ఉపాధి పొందేందుకు దోహదపడుతాయని తెలిపారు.ఇక గతేడాది 1,390 మంది ఖైదీలకు అనేక పునరావాసం, శిక్షణా కార్యక్రమాలు నిర్వహించిందని చెప్పారు. ఖురాన్ పఠనం, లేబర్ మార్కెట్, వ్యవస్థాపక, వృత్తి నైపుణ్య శిక్షణ తరగుతులు నిర్వహించినట్లు వివరించార. శిక్షాకాలం పూర్తైన తర్వాత శిక్షణ పొందిన ఖైదీల్లో 105 మంది లెబర్ మార్కెట్లో ఉపాధి పొందుతున్నారని అబుదాబి పోలీసులు తమ నివేదికలో తెలిపారు.
తాజా వార్తలు
- సీజేపీతో ముగిసిన కేంద్రం చర్చలు..
- గ్లోబల్గా చాట్జీపీటీ డౌన్..
- ‘మేక్ ఇన్ ఇండియా’కు వైద్యరంగంలో మరో మైలురాయి
- అమరావతి బ్రాండ్ను ప్రపంచానికి చాటే చెప్పేలా ‘స్టేట్ ఐకాన్స్ అవార్డ్స్–2026’
- పోలీసుల అరాచకాల పై చర్యలు తీసుకోవాలని అభిజీత్ డిప్కే డిమాండ్
- మహిళ హత్య కేసు.. మరణశిక్షను రద్దు చేసిన యూఏఈ సుప్రీంకోర్టు..!!
- పేపర్ లీకేజీలకు చెక్.. కొత్త బిల్లు డ్రాఫ్ట్ విడుదల చేసిన కేంద్రం
- ఎంబసీ సాయం.. తండ్రి అంత్యక్రియలకు హాజరైన మహిళ..!!
- ధోఫార్ ఖరీఫ్ సీజన్.. పర్యాటక ప్రాంతాల్లో భద్రతా చర్యలు ముమ్మరం..!!
- ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా పై సోనమ్ వాంగ్చుక్ సంచలన పోస్ట్!







