రాష్ట్రపతి, ఉప రాష్ట్రపతి, ప్రధాని బక్రీద్ శుభాకాంక్షలు
- July 21, 2021న్యూఢిల్లీ: నేడు బక్రీద్ సందర్భంగా ముస్లింలకు రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్, ప్రధాని మోడి పండుగ శుభాకాంక్షలు తెలిపారు.ప్రేమ, త్యాగానికి ప్రతీకగా బక్రీద్ పండుగ జరుపుకుంటామని రాష్ట్రపతి కోవింద్ అన్నారు. కరోనా నిబంధనలు పాటిస్తూ బక్రీద్ జరుపుకోవాలని సూచించారు.
‘ప్రేమ, సహనం, త్యాగాలకు ప్రతీక అయిన బక్రీద్ పండుగ శుభాకాంక్షలు.పేదలతో, బంధువులతో ఆహారాన్ని పంచుకునే ఈ పండుగ, మనకున్న దానిలో నలుగురికీ సాయం చేయాలనే సందేశాన్నిస్తుంది.ఈ సందర్భంగా శాంతి, సహనం వృద్ధి చెందాలని ఆకాంక్షిస్తున్నాను’ అని ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు పేర్కొన్నారు.
ఈ పర్వదినం భక్తికి, విశ్వాసానికి సంకేతమని మోడీ అన్నారు. ఈ పండుగ సోదరభావం, ఐక్యతకు ఆదర్శంగా నిలుస్తుందని చెప్పారు.
తాజా వార్తలు
- కొనసాగుతున్న లోక్సభ ఎన్నికల తొలిదశ పోలింగ్
- ఓటర్లు పెద్ద సంఖ్యలో తమ ఓటు హక్కు వినియోగించుకోవాలి: ప్రధాని మోడీ
- ఆ లోపు రుణమాఫీ చేస్తాం: మంత్రి పొన్నం ప్రభాకర్
- కుప్పం ప్రజలందరికీ నా కృతజ్ఞతలు: నారా భువనేశ్వరి
- 24 గంటల్లో సాధారణ స్థితికి దుబాయ్ ఎయిర్ పోర్ట్
- బహ్రెయిన్ లో భారీ వర్షాలు, వరదలు
- ఒమన్ లో 21కి చేరిన మృతుల సంఖ్య
- ట్రావెల్, టూరిజం రంగంలో 23,500 ఖాళీలు
- జెడ్డాలో శతాబ్దాల నాటి రక్షణ కందకం, కోట గోడ వెలికితీత
- హైదరాబాద్లోని ఫిలింనగర్లో తీవ్ర విషాదం..