చెన్నై విమానాశ్రయంలో బంగారం పట్టివేత
- July 21, 2021చెన్నై: చెన్నై విమానాశ్రయంలో విదేశీ బంగారం పట్టుకున్నారు.దుబాయ్ ప్రయాణికుడి వద్ద 41 లక్షల విలువ చేసే 810 గ్రాముల బంగారం గుర్తించారు అధికారులు.కస్టమ్స్ అధికారులను బురిడీ కొట్టించడానికి బంగారాన్ని సినీ ఫక్కీలో మలద్వారం లో దాచాడు కేటుగాడు.కానీ చెన్నై విమానాశ్రయంలో కస్టమ్స్ అధికారుల తనిఖీ లల్లో బయటపడింది అక్రమ బంగారం రవాణా. 810 గ్రాముల బంగారం సీజ్ చేసిన కస్టమ్స్ అధికారులు ప్రయాణికుడిని అరెస్ట్ చేసారు. ఈ ఘటన పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు కస్టమ్స్ అధికారులు.ప్రయాణికుడు చెన్నై లోని విలుప్పురానికి చెందిన చంద్ర శక్తివేల్ గా గుర్తించారు.
తాజా వార్తలు
- ఏప్రిల్ లో 20 వేల మందిని తీసేసిన టెక్ దిగ్గజాలు..!
- ఏపీ: ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్..
- రాజస్థాన్ రాయల్స్ పై సన్ రైజర్స్ దే విజయం
- నీట్ యూజీ 2024 ఎంట్రన్స్ ఎగ్జామ్ అడ్మిట్ కార్డ్లు విడుదల..
- టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న సన్రైజర్స్ హైదరాబాద్
- టీఎస్ఆర్టీసీ ఎండీతో బ్రిటిష్ డిప్యూటీ హైకమిషనర్ భేటీ
- ఏపీలో 46,389 పోలింగ్ కేంద్రాలు..
- యూఏఈలో అనేక విమానాలు దారి మళ్లింపు, రద్దు
- AI సహాయంతో విద్యార్థుల ప్రొగ్రెస్ ట్రాక్..!
- సౌదీలో మహిళలకు డ్రైవింగ్ లైసెన్స్..!