సమస్యలను అధిగమించేందుకు ఎమిర్ దిశా నిర్దేశం
- July 21, 2021కువైట్: వైద్య రంగంలో ఎదురవుతున్న సవాళ్లను అధిగమించేందుకు ప్రస్తుత కరోనా పాండమిక్ నేపథ్యంలో ఎదురవుతున్న సవాళ్లను ధీటుగా ఎదుర్కొనేందుకు చేపట్టాల్సిన చర్యలపై ఎమిర్ షేక్ నవాఫ్ అల్ అహ్మద్ అల్ జబెర్ అల్ సబా దిశా నిర్దేశం చేశారని ప్రైమ్ మినిస్టర్ షేక్ సబా అల్ ఖాలెద్ చెప్పారు. పలు ప్రభుత్వ ఆసుపత్రులను సందర్శించి, కరోనా నియంత్రణ దిశగా చేపడుతున్న చర్యలను అభినందించారు. తిరిగి సాధారణ స్థితికి వచ్చేందుకు మరింత బాధ్యతాయుతంగా పని చేయాల్సి ఉందని, వైద్య రంగ నిపుణులతో చెప్పారు. వ్యాక్సిన్లను అందరికీ అందించే విషయంలో ఎక్కడా రాజీ పడరాదని ఆయన సూచించారు.
తాజా వార్తలు
- ఆ దేశంలోని భారతీయ విద్యార్థులందరూ ఇళ్ల నుంచి బయటకు రాకండి: కేంద్ర మంత్రి ఎస్ జైశంకర్
- ప్రొఫెసర్ వెల్చ్ కు యూఏఈ ప్రెసిడెంట్ బంపరాఫర్..!
- యూఏఈలో స్వల్ప భూకంపం
- 'అర్ధరాత్రి దొంగ'కు ఏడాది జైలు, జరిమానా
- బహ్రెయిన్ టాలెంట్ హబ్.. ఔట్రీచ్ నివేదిక వెల్లడి
- పబ్లిక్ టాయిలెట్లలో జెమ్స్ భయమా? Dh10తో పరిష్కారం..!
- దోహా ఇంటర్నేషనల్ బుక్ ఫెయిర్లో కొత్త పోటీలు
- యాదాద్రిలో ప్లాస్టిక్ పై నిషేధం..ఉత్తర్వులు జారీ
- కేరళలో హెపటైటిస్ కలకలం..12 మంది మృతి
- ఏపీ సీఎం జగన్ లండన్కు వెళుతుండగా..గన్నవరం ఎయిర్పోర్టులో కలకలం