జాబ్ మేళాలో 26 కంపెనీలు
- March 10, 2016
కుత్బుల్లాపూర్ మండలం దుండిగల్ గ్రా మంలోని ఎంఎల్ఆర్ఐటీఎం కళాశాలలో బీటెక్, బీఫార్మసీ, ఎంబీఏ విద్యార్థులకు ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు 11, 12న '1000 జాబ్ మేళా' నిర్వహిస్తున్నట్టు కళాశాల ప్రిన్సిప ల్ కె.వెంకటేశ్వర్రెడ్డి తెలిపారు. ఈ జాబ్ మేళాలో 26 కంపెనీలు పాల్గొంటున్నాయని, తెలంగాలో మొదటిసారిగా ఈ 1000 జాబ్ మేళా ఎంఎల్ఆర్ఐటీఎం కళాశాలలో నిర్వహిస్తున్నామని, ఇంజనీరింగ్ విద్యార్థులు ఈ ఉద్యోగ మేళాలో పా ల్గొని ఉద్యోగం పొందాలని ఆయన కోరారు. ఈ ఉద్యోగ మేళా ను బీఎన్ శ్రీనివాస్, కేవీ సురే్షకుమార్, వి.వంశీకృష్ణ, బి.శివరాంకృష్ణ, ఎం.పల్లవి, విజయ్కుమార్ కోఆర్డినేటర్లు వ్యహరిస్తారని వెంకటేశ్వర్లు తెలిపారు.
తాజా వార్తలు
- బ్రెయిన్ ఇంజ్యూరీ నుంచి జాతీయ సేవలోకి..ఓ టీన్ స్ఫూర్తి ప్రయాణం..!!
- నౌకలు యజమానులకు 30 రోజుల గడువుచ్చిన ఒమన్..!!
- షైఖ్ ఖలీఫా బిన్ సల్మాన్ స్ట్రీట్లో ప్రమాదం.. వ్యక్తి మృతి..!!
- అమ్మాన్–సనా మధ్య కమర్షియల్ ఫ్లైట్స్..స్వాగతించిన సౌదీ..!!
- కువైట్ ఎయిర్వేస్ విమానాల షెడ్యూల్లో మార్పులు..!!
- ఫహాహీల్లో కీలక ఇంటర్ సెక్షన్ వారం రోజులపాటు మూసివేత..!!
- స్కైరూట్ ఏరోస్పేస్ అద్భుతం..విజయవంతంగా విక్రమ్-1 రాకెట్ ప్రయోగం!
- జపాన్ ఓపెన్ ఫైనల్కు పీవీ సింధు..
- ఇరాన్ దాడితో కువైట్లో విద్యుత్ ఉత్పత్తి, సముద్ర జలాల డీసాలినేషన్ ప్లాంట్లో అగ్నిప్రమాదం
- గుంటూరు ఘటన పై స్పందించిన సీఎం చంద్రబాబు..







