కువైట్ చమురు మంత్రికి భారత పెట్రోలియం మంత్రి ఫోన్
- July 23, 2021కువైట్: భారత కేంద్ర పెట్రోలియం, సహజవాయువు శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరి.. కువైట్ చమురు మంత్రి డాక్టర్ ముహమ్మద్ అబ్ద్ అలేతేఫ్ అల్-ఫారిస్ కి ఫోన్ చేసి చమురు రంగంలో పరస్పర సహకారంపై చర్చించారు. భారత్- కువైట్ మధ్య హైడ్రోకార్బన్స్ రంగంలో ద్వైపాక్షిక బంధాన్ని మరింత విస్తరించే దిశగా పనిచేయడానికి ఇరు పక్షాలు ఓ అవగాహనకు వచ్చినట్లు తెలుస్తోంది. భారత ఇంధన రంగంలో కువైట్ భాగస్వామ్యం కీలకంగా మారిన విషయం తెలిసిందే. ఇదిలాఉంటే..కువైట్ మంత్రి డాక్టర్ ముహమ్మద్ అబ్దు అలేతేఫ్ అల్-ఫారిస్ ను భారత పర్యటనకు రావాల్సిందిగా కేంద్రమంత్రి హర్దీప్ సింగ్ పూరి కోరారు.
తాజా వార్తలు
- తిరుమలలో రెండోరోజు శ్రీ పద్మావతి పరిణయోత్సవాలు..
- సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన టాలీవుడ్ డైరెక్టర్స్
- విద్యార్థుల కోసం 400 స్కాలర్షిప్లు
- క్యాన్సర్పై పోరులో ముందడుగు.. IARCలో చేరిన సౌదీ అరేబియా
- రోడ్డు ప్రమాదంలో ఇద్దరు పోలీసులు మృతి
- ఈ-స్కూటర్లకు ట్రాఫిక్ భద్రతా నియమాలు తప్పనిసరి
- దుబాయ్ నివాసితులు dh3000 అదనపు అద్దె చెల్లించాలా?
- మనామా చేరుకున్న HH సయ్యద్ అసద్
- దుబాయ్ కి పంపుతానని చెప్పి ఘరానా మోసం చేసిన ఏజెంట్
- ఏపీలో ఎన్నికల హింస పై 13 మందితో సిట్ ఏర్పాటు..