కువైట్ చమురు మంత్రికి భారత పెట్రోలియం మంత్రి ఫోన్
- July 23, 2021
కువైట్: భారత కేంద్ర పెట్రోలియం, సహజవాయువు శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరి.. కువైట్ చమురు మంత్రి డాక్టర్ ముహమ్మద్ అబ్ద్ అలేతేఫ్ అల్-ఫారిస్ కి ఫోన్ చేసి చమురు రంగంలో పరస్పర సహకారంపై చర్చించారు. భారత్- కువైట్ మధ్య హైడ్రోకార్బన్స్ రంగంలో ద్వైపాక్షిక బంధాన్ని మరింత విస్తరించే దిశగా పనిచేయడానికి ఇరు పక్షాలు ఓ అవగాహనకు వచ్చినట్లు తెలుస్తోంది. భారత ఇంధన రంగంలో కువైట్ భాగస్వామ్యం కీలకంగా మారిన విషయం తెలిసిందే. ఇదిలాఉంటే..కువైట్ మంత్రి డాక్టర్ ముహమ్మద్ అబ్దు అలేతేఫ్ అల్-ఫారిస్ ను భారత పర్యటనకు రావాల్సిందిగా కేంద్రమంత్రి హర్దీప్ సింగ్ పూరి కోరారు.
తాజా వార్తలు
- NEET అభ్యర్థులకు బిగ్ బ్రేకింగ్..
- దుబాయ్ ఇన్వెస్ట్మెంట్ పార్క్లో 1,300 మందికి భద్రత, ట్రాఫిక్ పై అవగాహన
- ఉమ్ అల్ కువైన్లో 1,500 మందికి పైగా కార్మికులకు భోజనం, చల్లని పానీయాలు, బహుమతులు
- హైదరాబాద్లో కావేటి ఇంటర్నేషనల్ కొత్త బ్రాంచ్ ప్రారంభం
- ముసునూరు సభలో తెలుగులో ప్రసంగించిన ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్
- 15,153 మంది ఉద్యోగులకు డిగ్రీలు..BITS పిలానీ WILP 2026 కాన్వొకేషన్లో రికార్డు
- గురునానక్ దర్బార్ గురుద్వారాను సందర్శించిన కొత్త భారత కాన్సుల్ జనరల్ డా.విష్ణువర్ధన్
- నిబంధనల ఉల్లంఘన.. సల్మియాలో రెండు ఆరోగ్య సంస్థలు మూసివేత..!!
- ఒమనీలకు విదేశీయులతో 7,719 వివాహాలు.. మూడేళ్లలో 1,226 విడాకులు..!!
- యూఏఈలో పిల్లల స్కూల్ లంచ్..నెలకు Dh800 వరకు ఖర్చు..!!







