సౌదీలో మిలిటరీ ఎక్సర్సైజ్కి హాజరైన షేక్ మహమ్మద్
- March 10, 2016
కింగ్ సల్మాన్ బిన్ అబ్దుల్ అజీజ్ అల్ సౌద్, యూఏఈ ప్రైమ్ మినిస్టర్, దుబాయ్ రూలర్ షేక్ మహమ్మద్ బిన్ రసీద్ అల్ మక్తౌమ్, మరి డిఫెన్స్ లీడర&్స, అధికారులు నార్తరన్ థండర్ ఎక్సర్సైజ్ని ముగింపు వేడుకల్లో పాల్గొన్నారు. ఫిబ్రవరి 4న కింగ్ ఖాలిద్ మిలిటరీ సిటీలో ఈ మిలిటరీ ఎక్సర్సైజ్ ప్రారంభమయ్యింది. యూఏఈ ఆర్మ్డ్ ఫోర్సెస్ సహా 19 ఇతర దేశాలకు చెందిన ఆర్మీ స్నేహపూర్వక విన్యాసాల్లో పాల్గొన్నాయి. తీవ్రవాదానికి వ్యతిరేకంగా వివిధ దేశాల మధ్య సఖ్యతకు ఈ ఎక్సర్సైజ్ తోర్పడుతుందని విన్యాసాలను హాజరైన వివిధ దేశాల ప్రముఖులు కొనియాడారు. తీవ్రవాదాన్ని కూకటి వేళ్ళతో సహా పెకిలించడానికి సరైన విజయం ఒక్కటి సరిపోతుందని ఈ సందర్భంగా షేక్ మహమ్మద్ చెప్పారు. అబుదాబీ క్రౌన్ ప్రిన్స్, డిప్యూటీ సుప్రీమ్ కమాండర్ ఆఫ్ ది యూఏఈ ఆర్మ్డ్ ఫోర్సెస్ షేక్ మహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్ రేపు మిలిటరీ ఎక్సర్సైజ్ ముగింపు కార్యక్రమాల్లో పాల్గొననున్నారు.
తాజా వార్తలు
- 'ఎయిర్ వైస్ మార్షల్' ర్యాంక్ సాధించిన తొలి మహిళా ఆఫీసర్గా శక్తి శర్మ
- ఏసీ బస్సుల్లోనూ మహిళలకు ఫ్రీ: సీఎం చంద్రబాబు
- బిట్స్ పిలానీ హైదరాబాద్ క్యాంపస్ యూఏవీ ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్లో చోటు
- సౌదీ అరేబియాలో ఒమన్ సుల్తాన్ పర్యటన..
- హైదరాబాద్-విజయవాడ-మచిలీపట్నం NH-65 విస్తరణకు ఆమోదం
- కాశీలో ఘనంగా బోనాల పండుగ వేడుకలు
- గణేష్ ఉత్సవాల ఏర్పాట్ల పై తెలంగాణ ప్రభుత్వ సమావేశంలో పాల్గొన్న డీజీపీ సీవీ ఆనంద్
- విపత్తు బాధితుల పాలిట ప్రాణదాతగా కెప్టెన్ ప్రియ
- భారత మార్కెట్పై అజ్మాన్ దృష్టి.. కొత్త ట్రేడ్ ఇన్సెంటివ్ ప్రోగ్రామ్ ప్రకటన
- స్థానిక ఎన్నికల పై సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు







