ఈద్ మూడో రోజున ప్రయాణించిన 4,500 మంది ప్రయాణీకులు

- July 23, 2021 , by Maagulf
ఈద్ మూడో రోజున ప్రయాణించిన 4,500 మంది ప్రయాణీకులు

కువైట్: ఈద్ అల్ అధా మూడో రోజున కువైట్ అంతర్జాతీయ విమానాశ్రయం నుండి 4,500 మంది వివిధ దేశాలకు ప్రయాణించారు. కాగా, 5,000 మంది ప్రయాణీకులు 53 విమానాల ద్వారా కువైట్ వచ్చారు. టర్కీ, దుబాయ్, దోహా, సౌదీ అరేబియా అలాగే కొన్ని యూరప్ దేశాలకు ఎక్కువగా ప్రయాణికులు వెళ్లారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com