ఈద్ మూడో రోజున ప్రయాణించిన 4,500 మంది ప్రయాణీకులు
- July 23, 2021
కువైట్: ఈద్ అల్ అధా మూడో రోజున కువైట్ అంతర్జాతీయ విమానాశ్రయం నుండి 4,500 మంది వివిధ దేశాలకు ప్రయాణించారు. కాగా, 5,000 మంది ప్రయాణీకులు 53 విమానాల ద్వారా కువైట్ వచ్చారు. టర్కీ, దుబాయ్, దోహా, సౌదీ అరేబియా అలాగే కొన్ని యూరప్ దేశాలకు ఎక్కువగా ప్రయాణికులు వెళ్లారు.
తాజా వార్తలు
- ఆస్ట్రేలియా క్రికెటర్ కు 9 నెలలు జైలు శిక్ష
- యూఏఈలో MoHRE ఫీజులు, జరిమానాలు ఇక వాయిదాల్లో చెల్లింపు..
- ఫాస్టెస్ట్ గ్రోయింగ్ సిటీల్లో విశాఖ టాప్
- కార్మికుల సంక్షేమానికి దుబాయ్ పోలీసుల ‘షేడ్ అండ్ రివార్డ్’ కార్యక్రమం..
- భారత్–యూఏఈ సంయుక్త కాన్సులర్ కమిటీ 7వ సమావేశం
- బహ్రెయిన్పై ఇరాన్ క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతలంలోనే ధ్వంసం చేసిన బహ్రెయిన్ రక్షణ దళాలు
- యూఏఈ 5 సంవత్సరాల మల్టిపుల్ ఎంట్రీ టూరిస్ట్ వీసా...
- 15 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియాను నిషేధించిన మొదటి EU దేశంగా ఫ్రాన్స్
- హైడ్రోజన్ రైళ్లు పట్టాలపై కొత్త మలుపు
- సౌదీ విదేశాంగ మంత్రితో ఇటలీ, స్పెయిన్ చర్చలు..!!







