ఇమ్యునైజేషన్ కోసం ప్రీ బుకింగ్ అపాయింట్మెంట్
- July 23, 2021
మస్కట్: టార్గెట్ గ్రూపులకు చెందిన వ్యక్తులు కోవిడ్ 19 వ్యాక్సిన్ పొందేందుకు వీలుగా ప్రీ బుకింగ్ డేట్స్ యాక్టివేషన్ చేసినట్లు డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ హెల్త్ సర్వీసెస్ వెల్లడించింది. జూలై 25 నుండి జూలై 31 వరకూ ఈ ప్రోగ్రాం కొనసాగుతుంది. తరసుద్ ప్లస్ అప్లికేషన్ ద్వారా బుక్ చేసుకుని ఒమన్ కన్వెన్షన్ మరియు ఎగ్జిబిషన్ సెంటర్ - అల్ సాహిల్ హెల్త్ సెంటర్, విలాయత్ ఆఫ్ కొరియత్లో ఇమ్యునైజేషన్ పొందవచ్చు.
తాజా వార్తలు
- ఆస్ట్రేలియా క్రికెటర్ కు 9 నెలలు జైలు శిక్ష
- యూఏఈలో MoHRE ఫీజులు, జరిమానాలు ఇక వాయిదాల్లో చెల్లింపు..
- ఫాస్టెస్ట్ గ్రోయింగ్ సిటీల్లో విశాఖ టాప్
- కార్మికుల సంక్షేమానికి దుబాయ్ పోలీసుల ‘షేడ్ అండ్ రివార్డ్’ కార్యక్రమం..
- భారత్–యూఏఈ సంయుక్త కాన్సులర్ కమిటీ 7వ సమావేశం
- బహ్రెయిన్పై ఇరాన్ క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతలంలోనే ధ్వంసం చేసిన బహ్రెయిన్ రక్షణ దళాలు
- యూఏఈ 5 సంవత్సరాల మల్టిపుల్ ఎంట్రీ టూరిస్ట్ వీసా...
- 15 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియాను నిషేధించిన మొదటి EU దేశంగా ఫ్రాన్స్
- హైడ్రోజన్ రైళ్లు పట్టాలపై కొత్త మలుపు
- సౌదీ విదేశాంగ మంత్రితో ఇటలీ, స్పెయిన్ చర్చలు..!!







