ముగిసిన పూర్తిస్థాయి లాక్ డౌన్..పాక్షిక ఆంక్షలు కొనసాగింపు
- July 24, 2021
ఒమన్: ఒమన్ లో పూర్తిస్థాయి లాక్ డౌన్ నేటి తెల్లవారుజాముతో ముగిసింది. ఇవాళ్టి నుంచి వాణిజ్య కార్యక్రమాలు, వాహనాల రాకపోకలు, జనసంచారం యధావిధిగా ఉండనున్నాయి. కోవిడ్ వ్యాప్తి నియంత్రణకు అమలులోకి తెచ్చిన పూర్తి లాక్ డౌన్ను విజయవంతం చేసేందుకు ప్రజలు అన్ని విధాల సహకరించారని, అందుకు వారికి ధన్యవాదాలు తెలుపుతున్నట్లు అధికారులు పేర్కొన్నారు. అయితే..పాక్షిక లాక్ డౌన్ ఆంక్షలు మాత్రం కొనసాగనున్నట్లు అధికారులు వెల్లడించారు. ఈ నెల 31వరకు సాయంత్రం 5 గంటల నుంచి తెల్లవారుజాము 4 గంటల వరకు లాక్ డౌన్ అమలులో ఉంటుంది. లాక్ డౌన్ సమయంలో వాణిజ్య కేంద్రాలు, జనసంచారం, వాహనాల రాకపోకలపై నిషేధం కొనసాగుతుంది.
తాజా వార్తలు
- సిక్కిం ఘటనపై భారత్కు బహ్రెయిన్ సంఘీభావం..!!
- OMR32,000 కారు రిప్లేస్.. న్యాయం చేసిన ఒమన్ CPA..!!
- కువైట్లో భారత పాస్పోర్ట్, వీసా, కాన్సులర్ సేవలు పునఃప్రారంభం..!!
- ఖతార్లో భారత రాయబారి విపుల్కు ఘనంగా వీడ్కోలు..!!
- దుబాయ్ ఇన్వైట్.. Dh3,000 రివార్డులు.. ఎలా పొందాలి?
- ఏపీకి కేంద్రం బంపర్ నజరానా
- యూఏఈ రెసిడెన్స్ వీసా గడువు ముగిసిందా? గ్రేస్ పీరియడ్ ఎంత? ఆన్లైన్లో ఎలా చెక్ చేసుకోవాలి?
- హైదరాబాద్ విమానాశ్రయం 24/7 ప్రీమియం ఎయిర్పోర్ట్ టాక్సీ సేవలను ప్రారంభించింది
- సిక్కింలో సొరంగం నుంచి వెలికితీసిన 22 మృతదేహాలు..
- విదేశాల్లో ఉద్యోగాల పేరుతో రూ.13 కోట్ల బిగ్ జాబ్ స్కామ్







