లైట్ రైల్ మెట్రో కోసం మస్కట్ సన్నాహాలు
- July 27, 2021
మస్కట్: రువీ మరియు ముట్రాల నుండి సీబ్ మరియు ఎయిర్ పోర్టుకు వెళ్లేందుకు వీలుగా మెట్రో నెట్వర్క్ యత్నాలు జరుగుతున్నాయి. రానున్న 20 ఏళ్ల అవసరాలను దృష్టిలో పెట్టుకుని ఒమన్ నేషనల్ స్పేటియల్ స్ర్టాటజీలో భాగంగా రూపొందించిన ప్రణాళిక నిమిత్తం ఈ మెట్రో రూపకల్పన చేయనున్నారు. ఇందుకోసం లైట్ రైల్ మెట్రోని మెరుగైన ఆలోచనగా భావిస్తున్నారు. ఆఫీసులు, రిటైల్ స్టోర్లు వంటి వాటిని కూడా ఈ ప్రాజెక్టుతో కనెక్ట్ చేస్తారు. పార్కులు, నడక మార్గాలు వంటి వాటిని ఈ ప్రాజెక్టులో భాగంగా అభివృద్ధి చేస్తారు. సీబ్ నుండి సోహార్ ప్రాంతాన్ని కలిపేలా రవాణా మార్గాన్ని అభివృద్ధి చేశారు.
తాజా వార్తలు
- యూఏఈలో బ్యాంకులు, ఆర్థిక సంస్థల సేవల్లో అంతరాయాలు..!!
- స్ట్రాటజిక్ మెడిసిన్స్, మెడికల్ సప్లై తనిఖీ చేసిన కువైట్ పీఎం..!!
- అనేక ఫ్లైట్స్ రద్దు చేసిన ఒమన్ ఎయిర్..!!
- పౌరులు, నివాసితులు, విజిటర్స్ భద్రతకు సౌదీ భరోసా..!!
- బహ్రెయిన్ లో క్యాంపింగ్ సీజన్ సస్పెండ్..!!
- ఖతార్లో అధిక సామర్థ్యంతో పనిచేస్తున్న ఫుడ్ ఫ్యాక్టరీస్..!!
- ఫుజైరా ఆయిల్ జోన్లో అగ్నిప్రమాదం, కూలిన డ్రోన్ శకలాలు: అదుపులోకి తెచ్చిన అధికారులు!
- కోమ్ నుండి టెహ్రాన్కు సురక్షితంగా చేరుకున్న భారతీయ విద్యార్థులు
- ఒమాన్లోని డుక్మ్ పోర్ట్ పై డ్రోన్ దాడి
- పాకిస్తాన్లోని అమెరికా రాయబార కార్యాలయం వీసా అపాయింట్మెంట్ రద్దు









