లైట్ రైల్ మెట్రో కోసం మస్కట్ సన్నాహాలు
- July 27, 2021
మస్కట్: రువీ మరియు ముట్రాల నుండి సీబ్ మరియు ఎయిర్ పోర్టుకు వెళ్లేందుకు వీలుగా మెట్రో నెట్వర్క్ యత్నాలు జరుగుతున్నాయి. రానున్న 20 ఏళ్ల అవసరాలను దృష్టిలో పెట్టుకుని ఒమన్ నేషనల్ స్పేటియల్ స్ర్టాటజీలో భాగంగా రూపొందించిన ప్రణాళిక నిమిత్తం ఈ మెట్రో రూపకల్పన చేయనున్నారు. ఇందుకోసం లైట్ రైల్ మెట్రోని మెరుగైన ఆలోచనగా భావిస్తున్నారు. ఆఫీసులు, రిటైల్ స్టోర్లు వంటి వాటిని కూడా ఈ ప్రాజెక్టుతో కనెక్ట్ చేస్తారు. పార్కులు, నడక మార్గాలు వంటి వాటిని ఈ ప్రాజెక్టులో భాగంగా అభివృద్ధి చేస్తారు. సీబ్ నుండి సోహార్ ప్రాంతాన్ని కలిపేలా రవాణా మార్గాన్ని అభివృద్ధి చేశారు.
తాజా వార్తలు
- IPL 2026: ఢిల్లీ క్యాపిటల్స్ పై చెన్నై సూపర్ కింగ్స్ విజయం
- హైడ్రా కమిషనర్ మాట మార్చిన కారణం ఏంటి: దాసోజు శ్రావణ్
- అంతర్జాతీయ క్రికెట్ బెట్టింగ్ ముఠా గుట్టురట్టు...10 మంది అరెస్ట్
- హైదరాబాద్లో పలు చోట్ల వర్షం
- తెలంగాణలో పోటాపోటీగా రాజకీయ సభలు!
- ఉచితానికి పోతే ఖాతా ఖాళీ!
- ప్రజల మనసులు గెలవండి..మళ్లీ, మళ్లీ మనల్ని గెలిపిస్తారు: మంత్రి లోకేష్
- యువతికి పునర్జన్మ ప్రసాదించిన మెడికవర్ హాస్పిటల్స్ వైద్యులు
- తమిళనాడు సీఎంగా విజయ్ ప్రమాణస్వీకారానికి ముహూర్తం ఖరారు!
- ప్రముఖ నిర్మాత RB చౌదరి కన్నుమూత









