60 ఏళ్ళ పైబడినవారికి రెసిడెన్సీ ఫీజు రద్దు చేయాలని ప్రధాన మంత్రిని కోరిన ఎంపీ
- July 27, 2021
కువైట్: పార్లమెంటేరియన్ అద్నాన్ అబ్దుల్ సమాద్ ఎంపీ, ప్రధాన మంత్రి షేక్ సబా అల్ ఖాలిద్కి ఓ విజ్నప్తి చేశారు. 60 ఏళ్లు పైబడిన వలసదార్ల వర్క్ పర్మిట్లను రెన్యువల్ చేసేందుకోసం 2,000 కువైటీ దినార్లు వసూలు చేసేలా పబ్లిక్ అధారిటీ ఫర్ మ్యాన్ పవర్ సూచించిన ప్రతిపాదన రద్దు చేయాల్సిందిగా ఎంపీ కోరారు. నిర్ణయం అర్ధరహితమనీ, ఆయన అభిప్రాయపడ్డారు. సాంకేతిక సేవల ధర ఈ నిర్ణయంతో పెరిగిపోతుందన్నారు.
తాజా వార్తలు
- IPL 2026: ఢిల్లీ క్యాపిటల్స్ పై చెన్నై సూపర్ కింగ్స్ విజయం
- హైడ్రా కమిషనర్ మాట మార్చిన కారణం ఏంటి: దాసోజు శ్రావణ్
- అంతర్జాతీయ క్రికెట్ బెట్టింగ్ ముఠా గుట్టురట్టు...10 మంది అరెస్ట్
- హైదరాబాద్లో పలు చోట్ల వర్షం
- తెలంగాణలో పోటాపోటీగా రాజకీయ సభలు!
- ఉచితానికి పోతే ఖాతా ఖాళీ!
- ప్రజల మనసులు గెలవండి..మళ్లీ, మళ్లీ మనల్ని గెలిపిస్తారు: మంత్రి లోకేష్
- యువతికి పునర్జన్మ ప్రసాదించిన మెడికవర్ హాస్పిటల్స్ వైద్యులు
- తమిళనాడు సీఎంగా విజయ్ ప్రమాణస్వీకారానికి ముహూర్తం ఖరారు!
- ప్రముఖ నిర్మాత RB చౌదరి కన్నుమూత









