60 ఏళ్ళ పైబడినవారికి రెసిడెన్సీ ఫీజు రద్దు చేయాలని ప్రధాన మంత్రిని కోరిన ఎంపీ
- July 27, 2021
కువైట్: పార్లమెంటేరియన్ అద్నాన్ అబ్దుల్ సమాద్ ఎంపీ, ప్రధాన మంత్రి షేక్ సబా అల్ ఖాలిద్కి ఓ విజ్నప్తి చేశారు. 60 ఏళ్లు పైబడిన వలసదార్ల వర్క్ పర్మిట్లను రెన్యువల్ చేసేందుకోసం 2,000 కువైటీ దినార్లు వసూలు చేసేలా పబ్లిక్ అధారిటీ ఫర్ మ్యాన్ పవర్ సూచించిన ప్రతిపాదన రద్దు చేయాల్సిందిగా ఎంపీ కోరారు. నిర్ణయం అర్ధరహితమనీ, ఆయన అభిప్రాయపడ్డారు. సాంకేతిక సేవల ధర ఈ నిర్ణయంతో పెరిగిపోతుందన్నారు.
తాజా వార్తలు
- పబ్లిక్ ప్లేస్లలో స్మోకింగ్..అల్-ముబారకీయాలో 30 కేసులు..!!
- పర్యాటకులకు థాయ్లాండ్ షాక్.. 60కి పైగా దేశాలకు వీసా ఫ్రీ స్టే కుదింపు..!!
- సౌదీ అరేబియాలో 2026–27 హంటింగ్ సీజన్ ప్రారంభం..నిబంధనలు కఠినం..!!
- డొమెస్టిక్ వర్కర్ల నియామక ప్రకటనలపై ఖతార్ కార్మిక మంత్రిత్వ శాఖ హెచ్చరిక..!!
- 'ఎయిర్ వైస్ మార్షల్' ర్యాంక్ సాధించిన తొలి మహిళా ఆఫీసర్గా శక్తి శర్మ
- ఏసీ బస్సుల్లోనూ మహిళలకు ఫ్రీ: సీఎం చంద్రబాబు
- బిట్స్ పిలానీ హైదరాబాద్ క్యాంపస్ యూఏవీ ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్లో చోటు
- సౌదీ అరేబియాలో ఒమన్ సుల్తాన్ పర్యటన..
- హైదరాబాద్-విజయవాడ-మచిలీపట్నం NH-65 విస్తరణకు ఆమోదం
- కాశీలో ఘనంగా బోనాల పండుగ వేడుకలు







