20 లక్షల మందికి అందిన కోవిడ్ వ్యాక్సిన్
- July 28, 2021
ఖతార్: జాతీయ COVID-19 వ్యాక్సిన్ కార్యక్రమంలో భాగంగా అర్హత కలిగిన జనాభాలో 81 శాతం మందికి కనీసం ఒక మోతాదు వ్యాక్సిన్ అందింనట్లు ఖతార్ వెల్లడించింది. అంటే దాదాపు 20 మందికి పైగా కనీసం ఒక వ్యాక్సిన్ మోతాదును అందుకున్నట్లు ప్రజారోగ్య మంత్రిత్వ శాఖ గణాంకాలు చెబుతున్నాయి. ఖతార్ వ్యాప్తంగా ఇప్పటివరకు మొత్తం 37,08,551 మంది వ్యాక్సిన్ పొందారని, అందులో 20,13,080 మందికి సింగిల్ డోస్ వ్యాక్సిన్ తీసుకున్నట్లు వెల్లడించింది. ఇదిలాఉంటే గత 24 గంటల్లో 22,960 వ్యాక్సిన్ డోసులు అందించారు. ఇక 60 ఏళ్ళకు పైగా 98.6 శాతం మందికి (అత్యంత హాని కలిగించే జనాభా సమూహం) కనీసం ఒక మోతాదుతో టీకాలు వేయగా, 93.5 శాతం మందికి రెండు డోసులు అందించారు.
తాజా వార్తలు
- అన్ని ఎయిర్ యాక్టివిటీస్ ను నిలిపివేసిన ఒమన్..!!
- రియాద్ లో యూఎస్ ఎంబసీపై డ్రోన్ దాడిపై సౌదీ క్లారిటీ..!!
- విదేశాలలో చిక్కుకున్న నివాసితులు..ఖర్చులపై ఆందోళన..!!
- వైరల్ అవుతున్న ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ మనుమరాలి ఫోటో
- భయం లేదు..అంతా ప్రశాంతం..యూఏఈ నివాసితులు..!!
- భారతీయులకు అనవసర ప్రయాణాలు మానుకోవాలని భారత రాయబార కార్యాలయం సూచన
- రష్యా అధ్యక్షుడి నుంచి బహ్రెయిన్ రాజుకు ఫోన్ కాల్
- బ్లాక్ సంస్థలో భారీగా ఉద్యోగాల కోత
- సౌదీ, బహ్రెయిన్ పాలకులకు మోదీ ఫోన్
- ఇరాన్ పై దాడుల నిర్ణయంతో ట్రంప్ పై అమెరికాలో రాజకీయ వివాదం









