20 లక్షల మందికి అందిన కోవిడ్ వ్యాక్సిన్
- July 28, 2021
ఖతార్: జాతీయ COVID-19 వ్యాక్సిన్ కార్యక్రమంలో భాగంగా అర్హత కలిగిన జనాభాలో 81 శాతం మందికి కనీసం ఒక మోతాదు వ్యాక్సిన్ అందింనట్లు ఖతార్ వెల్లడించింది. అంటే దాదాపు 20 మందికి పైగా కనీసం ఒక వ్యాక్సిన్ మోతాదును అందుకున్నట్లు ప్రజారోగ్య మంత్రిత్వ శాఖ గణాంకాలు చెబుతున్నాయి. ఖతార్ వ్యాప్తంగా ఇప్పటివరకు మొత్తం 37,08,551 మంది వ్యాక్సిన్ పొందారని, అందులో 20,13,080 మందికి సింగిల్ డోస్ వ్యాక్సిన్ తీసుకున్నట్లు వెల్లడించింది. ఇదిలాఉంటే గత 24 గంటల్లో 22,960 వ్యాక్సిన్ డోసులు అందించారు. ఇక 60 ఏళ్ళకు పైగా 98.6 శాతం మందికి (అత్యంత హాని కలిగించే జనాభా సమూహం) కనీసం ఒక మోతాదుతో టీకాలు వేయగా, 93.5 శాతం మందికి రెండు డోసులు అందించారు.
తాజా వార్తలు
- IPL 2026: ఢిల్లీ క్యాపిటల్స్ పై చెన్నై సూపర్ కింగ్స్ విజయం
- హైడ్రా కమిషనర్ మాట మార్చిన కారణం ఏంటి: దాసోజు శ్రావణ్
- అంతర్జాతీయ క్రికెట్ బెట్టింగ్ ముఠా గుట్టురట్టు...10 మంది అరెస్ట్
- హైదరాబాద్లో పలు చోట్ల వర్షం
- తెలంగాణలో పోటాపోటీగా రాజకీయ సభలు!
- ఉచితానికి పోతే ఖాతా ఖాళీ!
- ప్రజల మనసులు గెలవండి..మళ్లీ, మళ్లీ మనల్ని గెలిపిస్తారు: మంత్రి లోకేష్
- యువతికి పునర్జన్మ ప్రసాదించిన మెడికవర్ హాస్పిటల్స్ వైద్యులు
- తమిళనాడు సీఎంగా విజయ్ ప్రమాణస్వీకారానికి ముహూర్తం ఖరారు!
- ప్రముఖ నిర్మాత RB చౌదరి కన్నుమూత









