20 లక్షల మందికి అందిన కోవిడ్ వ్యాక్సిన్
- July 28, 2021
ఖతార్: జాతీయ COVID-19 వ్యాక్సిన్ కార్యక్రమంలో భాగంగా అర్హత కలిగిన జనాభాలో 81 శాతం మందికి కనీసం ఒక మోతాదు వ్యాక్సిన్ అందింనట్లు ఖతార్ వెల్లడించింది. అంటే దాదాపు 20 మందికి పైగా కనీసం ఒక వ్యాక్సిన్ మోతాదును అందుకున్నట్లు ప్రజారోగ్య మంత్రిత్వ శాఖ గణాంకాలు చెబుతున్నాయి. ఖతార్ వ్యాప్తంగా ఇప్పటివరకు మొత్తం 37,08,551 మంది వ్యాక్సిన్ పొందారని, అందులో 20,13,080 మందికి సింగిల్ డోస్ వ్యాక్సిన్ తీసుకున్నట్లు వెల్లడించింది. ఇదిలాఉంటే గత 24 గంటల్లో 22,960 వ్యాక్సిన్ డోసులు అందించారు. ఇక 60 ఏళ్ళకు పైగా 98.6 శాతం మందికి (అత్యంత హాని కలిగించే జనాభా సమూహం) కనీసం ఒక మోతాదుతో టీకాలు వేయగా, 93.5 శాతం మందికి రెండు డోసులు అందించారు.
తాజా వార్తలు
- ఇరాన్ డ్రోన్లను విజయవంతంగా అడ్డుకున్న బహ్రెయిన్ వాయు రక్షణ వ్యవస్థ
- బంగారం కొనవద్దని ప్రధాని మోదీ చెప్పడానికి అసలు రహస్యం ఇదే !!
- నేడు వైఎస్సార్ 17వ వర్ధంతి
- ఇరాన్ పై అమెరికా ప్రతీకార దాడులతో మళ్లీ ఉద్రిక్తతలు
- పబ్లిక్ ప్లేస్లలో స్మోకింగ్..అల్-ముబారకీయాలో 30 కేసులు..!!
- పర్యాటకులకు థాయ్లాండ్ షాక్.. 60కి పైగా దేశాలకు వీసా ఫ్రీ స్టే కుదింపు..!!
- సౌదీ అరేబియాలో 2026–27 హంటింగ్ సీజన్ ప్రారంభం..నిబంధనలు కఠినం..!!
- డొమెస్టిక్ వర్కర్ల నియామక ప్రకటనలపై ఖతార్ కార్మిక మంత్రిత్వ శాఖ హెచ్చరిక..!!
- 'ఎయిర్ వైస్ మార్షల్' ర్యాంక్ సాధించిన తొలి మహిళా ఆఫీసర్గా శక్తి శర్మ
- ఏసీ బస్సుల్లోనూ మహిళలకు ఫ్రీ: సీఎం చంద్రబాబు







