లిబియాలో పడవ మునక, 57 మంది మృతి

- July 28, 2021 , by Maagulf
లిబియాలో పడవ మునక, 57 మంది మృతి

ఉత్తర ఆఫ్రికాలోని లిబియాలో విషాద ఘటన చోటుచేసుకుంది. 75 మంది వలస కూలీలు ప్రయాణిస్తున్న పడవ మునిగింది. ఈ దుర్ఘటనలో 57 మంది వలసకూలీలు మృతిచెంది ఉంటారని అధికారులు భావిస్తున్నారు. వీరిలో 20 మంది మంది మహిళలు, చిన్నారులు ఉన్నట్టు అంచనా వేస్తున్నారు. వాతావరణ ప్రతికూల ప్రభావం కారణంగా పడవ మునిగినట్టు వారు వెల్లడించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com