లిబియాలో పడవ మునక, 57 మంది మృతి
- July 28, 2021ఉత్తర ఆఫ్రికాలోని లిబియాలో విషాద ఘటన చోటుచేసుకుంది. 75 మంది వలస కూలీలు ప్రయాణిస్తున్న పడవ మునిగింది. ఈ దుర్ఘటనలో 57 మంది వలసకూలీలు మృతిచెంది ఉంటారని అధికారులు భావిస్తున్నారు. వీరిలో 20 మంది మంది మహిళలు, చిన్నారులు ఉన్నట్టు అంచనా వేస్తున్నారు. వాతావరణ ప్రతికూల ప్రభావం కారణంగా పడవ మునిగినట్టు వారు వెల్లడించారు.
తాజా వార్తలు
- T20 ప్రపంచకప్...బ్రాండ్ అంబాసిడర్గా బోల్ట్
- తెలంగాణ రాష్ట్రంలో వేర్వేరు రోడ్డు ప్రమాదంలో 10 మంది మృతి
- ఇళ్ల మరమ్మతులకు Dh2 బిలియన్ ఫండ్
- ఈజిప్షియన్లకు వర్క్ పర్మిట్ జారీ నిలిపివేత..!
- విదేశీ కార్మికుల కోసం బహ్రెయిన్లో కొత్త చట్టం..!
- హాస్పిటల్లో చేరిన కింగ్ సల్మాన్..!
- ఒమన్ లో 'ఎక్స్చేంజ్ యువర్ ల్యాండ్' ప్రారంభం
- ఏప్రిల్ 16న విధించిన ట్రాఫిక్ జరిమానాలు రద్దు
- ఐపీఎల్ టికెట్ల అమ్మకాల్లో భారీ అక్రమాలు..
- ముగిసిన రెండో విడత ఎన్నికల ప్రచారం..