ఒమన్ విజన్ 2040: 2022 నుంచి ఇ-పేమెంట్ ఆప్షన్ తప్పనిసరి
- July 28, 2021ఒమన్: ఒమన్ విజన్ 2040లో భాగంగా, ఒమన్ సుల్తానేట్లో డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్ దిశగా కీలకమైన ముందడుగు పడబోతోంది. మినిస్ట్రీ ఆఫ్ కామర్స్, ఇండస్ట్రీ మరియు ఇన్వెస్టిమెంట్ ప్రమోషన్ తాజాగా అన్ని కమర్షియల్ ఎస్టాబ్లిష్మెంట్స్ (రెస్టారెంట్లు, కేఫ్లు మరియు గోల్డ్ షాపులు) ఎలక్ట్రానిక్ పేమెంట్ ఆప్షన్లను 2022 నుంచి తప్పనిసరిగా వినియోగదారులకు అందుబాటులో వుంచాలి. కమర్షియల్ సెంటర్లు, గిఫ్ట్ మార్కెట్లు, ఫుడ్ సేల్స్, గోల్డ్ మరియు సల్వర్ షాపులు, రెస్టారెంట్లు, ఫ్రూట్ మరియు వెజిటబుల్ వెండర్స్, బిల్డింగ్ మెటీరియల్స్, టొబాకో.. ఇలా అన్ని రకాలైన లావాదేవీలకూ ఇ-పేమెంట్ ఆప్షన్ తప్పనిసరి.
తాజా వార్తలు
- అబుదాబి పోలీసుల అలెర్ట్..అలా చేస్తే 1,000 దిర్హామ్ ఫైన్
- ఈద్ వేడుకల్లో అపశృతి.. 38 మందికి గాయాలు
- పాలస్తీనా శరణార్థులకు యుఎన్ఆర్డబ్ల్యుఎ మద్దతు
- తుఫాను ప్రభావిత ప్రాంత నివాసితులకు శుభవార్త..!
- NRIలకు IFSCA పెట్టుబడి అవకాశాలపై సెమినార్
- ఖతార్ సరిహద్దులో భారీగా ఆయుధాలు స్వాధీనం
- సోషల్ మీడియాలో విమర్శలు.. ఉపాధ్యాయుడికి జరిమానా
- 30 ఎయిర్బస్ విమానాలు ఆర్డర్ చేసిన ఇండిగో
- JEE మెయిన్ రిజల్ట్స్ విడుదల..
- రేపు హైదారాబాద్ లో ఉపరాష్ట్రపతి పర్యటన..