ఒమన్ విజన్ 2040: 2022 నుంచి ఇ-పేమెంట్ ఆప్షన్ తప్పనిసరి

- July 28, 2021 , by Maagulf
ఒమన్ విజన్ 2040: 2022 నుంచి ఇ-పేమెంట్ ఆప్షన్ తప్పనిసరి

ఒమన్: ఒమన్ విజన్ 2040లో భాగంగా, ఒమన్ సుల్తానేట్‌లో డిజిటల్ ట్రాన్స్‌ఫర్మేషన్ దిశగా కీలకమైన ముందడుగు పడబోతోంది. మినిస్ట్రీ ఆఫ్ కామర్స్, ఇండస్ట్రీ మరియు ఇన్వెస్టిమెంట్ ప్రమోషన్ తాజాగా అన్ని కమర్షియల్ ఎస్టాబ్లిష్‌మెంట్స్ (రెస్టారెంట్లు, కేఫ్‌లు మరియు గోల్డ్ షాపులు) ఎలక్ట్రానిక్ పేమెంట్ ఆప్షన్లను 2022 నుంచి తప్పనిసరిగా వినియోగదారులకు అందుబాటులో వుంచాలి. కమర్షియల్ సెంటర్లు, గిఫ్ట్ మార్కెట్లు, ఫుడ్ సేల్స్, గోల్డ్ మరియు సల్వర్ షాపులు, రెస్టారెంట్లు, ఫ్రూట్ మరియు వెజిటబుల్ వెండర్స్, బిల్డింగ్ మెటీరియల్స్, టొబాకో.. ఇలా అన్ని రకాలైన లావాదేవీలకూ ఇ-పేమెంట్ ఆప్షన్ తప్పనిసరి.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com