ట్రావెల్ బ్యాన్ ఎదుర్కొంటున్న దేశాలకు వెళ్ళే సౌదీ పౌరులకు హెచ్చరిక
- July 28, 2021
రియాద్: మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్, సౌదీ పౌరుల్ని, ట్రావెల్ బ్యాన్ వున్న దేశాలకు వెళ్ళకూడదని హెచ్చరించింది. కోవిడ్ 19 కేసుల తీవ్రత ఎక్కువగా వున్న దేశాలకు వెళ్ళడం మానుకోవాలని సూచించింది. అథారిటీస్ జారీ చేసిన హెచ్చరికల్ని పట్టించుకోకుండా ఎవరైతే బ్యాన్ చేసిన దేశాలకు వెళతారో, అలాంటి సౌదీ పౌరులపై సంబంధిత చట్టాల ప్రకారం చర్యలు తీసుకోబడతాయని అధికారులు హెచ్చరించారు. మూడేళ్ళపాటు అలాంటి వారిపై ట్రావెల్ బ్యాన్ విధించే అవకాశాలున్నట్లు తెలుస్తోంది.
తాజా వార్తలు
- కేరళలో యూడీఎఫ్ ప్రభంజనం: సీఎం అభ్యర్థి పై శశిథరూర్ ఆసక్తికర వ్యాఖ్యలు!
- బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలు ఎప్పటికీ గుర్తుండిపోతాయి: ప్రధాని మోడీ
- ఫుజైరా ఆయిల్ ఇండస్ట్రీ జోన్లో అగ్ని ప్రమాదం
- ఇరాన్ నుంచి వచ్చిన నాలుగు క్రూజ్ క్షిపణులను గుర్తించిన యూఏఈ వైమానిక రక్షణ వ్యవస్థ
- భవానీపూర్లో మమతా బెనర్జీ ఓటమి!
- చరిత్ర సృష్టించిన సుమతి ఐపీఎస్–తొలి మహిళా కమిషనర్గా బాధ్యతలు
- కృష్ణా జలాల్లో తెలంగాణకు జరిగిన అన్యాయం పై గళమెత్తనున్న టీఆర్ఎస్ అధినేత్రి
- నిర్మాణ రంగ కార్మికుల పిల్లల కోసం దేశంలోనే తొలిసారిగా వర్క్ సైట్ స్కూల్: సీపీ డాక్టర్ ఎం.రమేష్
- హోర్ముజ్ జలసంధిలో ADNOC ట్యాంకర్ పై ఇరాన్ డ్రోన్ దాడి.. తీవ్రంగా ఖండించిన యూఏఈ
- సీబ్ విలాయత్లో 25 సమాధుల వద్ద తవ్వకాలు ప్రారంభం..!!









