ట్రావెల్ బ్యాన్ ఎదుర్కొంటున్న దేశాలకు వెళ్ళే సౌదీ పౌరులకు హెచ్చరిక
- July 28, 2021రియాద్: మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్, సౌదీ పౌరుల్ని, ట్రావెల్ బ్యాన్ వున్న దేశాలకు వెళ్ళకూడదని హెచ్చరించింది. కోవిడ్ 19 కేసుల తీవ్రత ఎక్కువగా వున్న దేశాలకు వెళ్ళడం మానుకోవాలని సూచించింది. అథారిటీస్ జారీ చేసిన హెచ్చరికల్ని పట్టించుకోకుండా ఎవరైతే బ్యాన్ చేసిన దేశాలకు వెళతారో, అలాంటి సౌదీ పౌరులపై సంబంధిత చట్టాల ప్రకారం చర్యలు తీసుకోబడతాయని అధికారులు హెచ్చరించారు. మూడేళ్ళపాటు అలాంటి వారిపై ట్రావెల్ బ్యాన్ విధించే అవకాశాలున్నట్లు తెలుస్తోంది.
తాజా వార్తలు
- ఎయిరిండియా ఎక్స్ప్రెస్ అదిరే ఆఫర్..
- కవిత అరెస్ట్ పై తొలిసారి స్పందించిన కేసీఆర్..
- ఓటుకు నోటు కేసు విచారణ వాయిదా
- భారత్ మరియు దక్షిణాసియాలో హైదరాబాద్ విమానాశ్రేయనిదే అగ్రస్థానం
- తుఫాను ఫోటోలను ఆన్లైన్లో పోస్ట్ చేయడం చట్టవిరుధ్ధం..యూఏఈ
- పౌరులు, నివాసితుల భద్రతే ముఖ్యం..యూఏఈ అధ్యక్షుడు
- సౌదీల్లో 50% ట్రాఫిక్ తగ్గింపు ఆఫర్ అమలు
- వరద నీటిలో తెలియాడుతున్న వందలాది కార్లు..!
- ఇండియన్ ఇంజనీర్స్ సమస్యపై కీలక చర్చ
- ఒడిశాలోని జాజ్పూర్ కలెక్టర్గా తెలుగు వ్యక్తి నిఖిల్ పవన్ కళ్యాణ్