యూఏఈ: 9 మందికి 10 మిలియన్ దిర్హాముల చొప్పున జరీమానా
- July 28, 2021యూఏఈ: బోగస్ క్రిప్టోకరెన్సీ నేరానికి పాల్పడ్డ 9 మంది సభ్యుల ముఠాకి పదేళ్ళ జైలు శిక్ష విధించింది న్యాయస్థనం. ఒక్కో నిందితుడికి 10 మిలియన్ దిర్హాముల చొప్పున జరీమానా కూడా విధించింది. 18 మిలియన్ దిర్హాములను బోగస్ క్రిప్టో కరెన్సీ ట్రేడ్ ద్వారా నిందితులు సమకూర్చుకున్నారని అభియోగాలు మోపబడ్డాయి. నూతన సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకుని నిందితులు మనీ లాండరింగ్కి పాల్పడినట్లు అధికారులు పేర్కొన్నారు. మంచి ఇన్వెస్టిమెంట్ విధానంగా, ఎలాంటి వివాదాల్లేని వ్యవహారంగా నమ్మించి, బాధితుల నుంచి నిందితులు డబ్బుని వసూలు చేశారు. వారిని నమ్మి, బాధితులు పెద్దమొత్తంలో డబ్బుని నిందితుల ఖాతాల్లోకి పంపించారు. కాగా, నిందితుల్ని శిక్షా కాలం పూర్తయ్యాక దేశం నుంచి బహిష్కరించాలని కూడా న్యాయస్థానం ఆదేశించింది.
తాజా వార్తలు
- మహిళల టీ20 ప్రపంచకప్ షెడ్యూల్ విడుదల..
- రేపు రాజమండ్రికి మోడీ రాక..ట్రాఫిక్ ఆంక్షలు
- పార్కులు, ప్లేగ్రౌండ్ల కోసం కొత్త సమయాలు
- కువైట్లో బ్యాచిలర్లకు కొత్త కష్టాలు..!
- QR247 మిలియన్లు తిరిగి చెల్లించాలని సీఈఓను ఆదేశించిన కోర్టు
- 2023లో 99%కి చేరుకున్న సౌదీ ఇంటర్నెట్ వినియోగం
- మస్కట్ అంతర్జాతీయ విమానాశ్రయం.. అగ్రస్థానంలో భారతీయులు
- దుబాయ్ గ్లోబల్ విలేజ్ సీజన్..మరో 3 రోజులు పొడిగింపు
- పాకిస్థాన్లో అధికారికంగా ప్రారంభమైన యోగా
- నరేంద్ర మోడీ మరోసారి ప్రధాన మంత్రి కావాలి..గల్ప్ కార్మికుల మద్దతు..!