ఒమన్: సాయంత్రపు లాక్ డౌన్ తదుపరి నోటీసులకు పొడిగింపు

- July 29, 2021 , by Maagulf
ఒమన్: సాయంత్రపు లాక్ డౌన్ తదుపరి నోటీసులకు పొడిగింపు

ఒమన్: సాయంత్రపు లాక్డౌన్ తదుపరి నోటీసు వచ్చే వరకూ కొనసాగుతుంది. రాత్రి 10 గంటల నుంచి, ఉదయం 4 గంటల వరకూ లాక్డౌన్ అమల్లో ఉంటుంది. ఈ సమయంలో ప్రజలెవ్వరూ ఇళ్ల నుండి బయటికి రాకూడదు. కమర్షియల్ యాక్టివిటీస్ ఈ సమయంలో నిషేధించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com