సెమీఫైన‌ల్ కు చేరిన పీవీ సింధు

- July 30, 2021 , by Maagulf
సెమీఫైన‌ల్ కు చేరిన పీవీ సింధు

టోక్యో: బ్యాడ్మింట‌న్ స్టార్ పీవీ సింధు టోక్యో ఒలింపిక్స్‌ మహిళల క్వార్టర్ ఫైనల్ లో ఐదో ర్యాంకర్‌ జపాన్‌ క్రీడాకారిణి అకానె యమగుచిపై వరుస సెట్లలో గెలుపొందింది. 21 -13, 22-20 తేడాతో విజయకేతనం ఎగురవేసింది.56 నిమిషాల పాటు జరిగిన మ్యాచ్ లో సింధు నెగ్గింది. దీనితో సెమీ ఫైనల్ కి దూసుకెళ్లింది.కాగా 2016 ఒలింపిక్స్‌ లో సింధు సిల్వర్ మెడల్ గెలిచింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com