ఆగస్టు 1 నుండి కొత్త ప్రయాణ విధానానికి సంబంధించిన ఏర్పాట్లు పూర్తి
- July 30, 2021
కువైట్: ఆగస్టు 1 నుండి కువైట్ వచ్చేవారికి సంబంధించి, కొత్త ట్రావెల్ విధానానికి సంబంధించిన ఏర్పాట్లను మినిస్ర్టీ ఆఫ్ హెల్త్ పూర్తి చేసింది. సంబంధిత అధారిటీస్తో ఆరోగ్యం మరియు భద్రత అంశాలకు సంబంధించి సమన్వయం చేస్తున్నట్లు మినిస్ర్టీ ఆఫ్ హెల్త్ అధికార ప్రతినిధి డాక్టర్ అబ్దుల్లా అల్ సనద్ చెప్పారు. మినిస్ర్టీ ఇప్పటికే విదేశాల్లో వ్యాక్సిన్ పొందిన వారికి సంబంధించి, వ్యాక్సిన్ సర్టిఫికెట్లను పరిశీలించేందుకు సాంకేతిక కమిటీ ఏర్పాటు చేసింది. కువైట్ వచ్చేవారు తప్పక తమ వ్యాక్సినేషన్ సర్టిఫికెట్ మినిస్ర్టీ వెబ్ సైట్లో అప్లోడ్ చేసే అప్రూవల్ కోసం వేచి చూడాలి. అలాగే, తమ వెంట వ్యాక్సినేసన్ సర్టిఫికెట్ తీసుకురావాలి. క్యూఆర్ కోడ్ తప్పనిసరి. అలాగే, 72 గంటల ముందు తీసుకున్న కోవిడ్ 19 నెగిటివ్ సర్టిఫికెట్ తమ వెంట తెచ్చుకోవాలి. శరీర ఉష్ణోగ్రత ఎక్కువగా ఉండకూడదు. తుమ్మకూడదు. జలుబు, దగ్గు ఉండకూడదు.
తాజా వార్తలు
- సైబరాబాద్లో ‘ఏఐ’ ట్రాఫిక్ మంత్రం
- ఇజ్రాయెల్ పార్లమెంట్లో చరిత్ర సృష్టించిన ప్రధాని మోదీ..
- జూలైకి వెలిగొండ తొలిదశ పూర్తి చేసి నీళ్లు ఇస్తాం: సీఎం చంద్రబాబు
- నెతన్యాహు ఘన స్వాగతం, మోదీ ఇజ్రాయెల్ పర్యటన హైలైట్!
- గుడ్ న్యూస్..భారత్ కు వెనిజులా ఆయిల్ వచ్చేస్తోంది!
- ముంబైలో పెరుగుతున్న వాయు కాలుష్యం
- లోక్ భవన్లో అరుణాచల్ ప్రదేశ్, మిజోరం వ్యవస్థాపక దినోత్సవ వేడుకలు
- ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో శంతను నారాయణ్ భేటీ
- ఇండియా స్కిల్స్ సౌత్ రీజినల్స్(2025-26) లో ఆంధ్రప్రదేశ్ కు 23 పతకాలు
- 8వ వేతన సంఘం అప్డేట్..









