తొలి మేడ్ ఇన్ ఒమన్ స్మార్ట్ ఫోన్
- July 30, 2021మస్కట్: ఒమనీ సంస్థ ఒకటి సుల్తానేట్లో తొలి మొబైల్ ఫోను తయారు చేసింది. మెర్సల్ పేరుతో దీన్ని తయారు చేశారు. అత్యాధునిక ఫీచర్లను ఈ ఫోనులో పొందుపరిచారు. మెర్సల్ కంపెనీ సిఈవో ఇంజనీర్ రషీద్ అల్ మస్రీ మాట్లాడుతూ యువ ఒమనీలను దృష్టిలో పెట్టుకుని వారి అవసరాల మేరకు దీన్ని తయారు చేశామని చెప్పారు. కొన్నేళ్లపాటు కష్టపడి దీన్ని తయారు చేశారు. ఆండ్రాయిడ్ ద్వారా ఇది పని చేస్తుంది. 215 గ్రాముల బరువు 10 అంగుళాల హెచ్డి స్ర్కీన్, 128 జిబి మెమరీతో 5 వ జనరేషన్ సిస్టమ్తో మెర్సల్ పని చేస్తుంది.
తాజా వార్తలు
- 202 మంది బెగ్గర్స్ అరెస్ట్.. విజిట్ వీసా హోల్డర్లే అధికం
- కువైట్ సమాచార శాఖ మంత్రితో భారత రాయబారి భేటీ
- బైట్ అల్ఘాషమ్ దార్అరబ్ ప్రైజ్ కు దరఖాస్తుల ఆహ్వానం
- ఖతార్లో అంతర్జాతీయ నగదు బదిలీపై రుసుములు పెంపు
- పాలస్తీనా భూమి ఆక్రమణ.. తీవ్రంగా ఖండించిన సౌదీ అరేబియా
- పిల్లలకు సోషల్ మీడియా వినియోగం పరిమితం చేయాలా?
- GCC దేశాల కోసం ఇ-వీసాలు.. వ్యాలిడిలీ, డాక్యుమెంట్ ప్రాసెస్
- వార్షిక సౌదీ గ్రీన్ ఇనిషియేటివ్ డే.. లక్ష్యాలను ప్రకటించిన సౌదీ అరేబియా
- అజాన్ లేదా ప్రార్థనల పై తప్పుడు ప్రచారం.. ఖండించిన షార్జా
- విదేశీ కంపెనీలలో పౌరుల నియమకం..ఒమన్ కీలక ఉత్తర్వులు