తొలి మేడ్ ఇన్ ఒమన్ స్మార్ట్ ఫోన్
- July 30, 2021
మస్కట్: ఒమనీ సంస్థ ఒకటి సుల్తానేట్లో తొలి మొబైల్ ఫోను తయారు చేసింది. మెర్సల్ పేరుతో దీన్ని తయారు చేశారు. అత్యాధునిక ఫీచర్లను ఈ ఫోనులో పొందుపరిచారు. మెర్సల్ కంపెనీ సిఈవో ఇంజనీర్ రషీద్ అల్ మస్రీ మాట్లాడుతూ యువ ఒమనీలను దృష్టిలో పెట్టుకుని వారి అవసరాల మేరకు దీన్ని తయారు చేశామని చెప్పారు. కొన్నేళ్లపాటు కష్టపడి దీన్ని తయారు చేశారు. ఆండ్రాయిడ్ ద్వారా ఇది పని చేస్తుంది. 215 గ్రాముల బరువు 10 అంగుళాల హెచ్డి స్ర్కీన్, 128 జిబి మెమరీతో 5 వ జనరేషన్ సిస్టమ్తో మెర్సల్ పని చేస్తుంది.
తాజా వార్తలు
- చరిత్ర సృష్టించిన కింగ్ ఛార్లెస్
- బస్సు డ్రైవర్ను సత్కరించిన దుబాయ్..!!
- 259 మంది అనుమానితుల పై విచారణ..97 మంది అరెస్ట్..!!
- డిజిటల్ బ్యాంకింగ్ ప్రమాదాల పై ప్రజలకు అవగాహన..!!
- గల్ఫ్ ట్రాఫిక్ వీక్..పెడెస్ట్రియన్ పమాదాలు తగ్గించడం పై ఫోకస్..!!
- బ్యాంకు ఫ్రాడ్, పాస్ పోర్ట్ కుంభకోణంలో ఇద్దరు అరెస్ట్..!!
- గవర్నర్ శుక్లాను కలిసిన డీజీపీ సీవీ ఆనంద్
- ఏపీకి రూ.15,000 కోట్ల భారీ ప్రాజెక్టు!
- టీడీపీ సీనియర్ నేత వల్లభనేని బాబురావు కన్నుమూత
- హార్ముజ్ జలసంధి పై ఇరాన్ పంజా: కొత్త సముద్ర నిబంధనలు అమలు!









