శానిటైజేషన్ తర్వాత తెరచుకున్న ఏడు మసీదులు
- July 30, 2021సౌదీ అరేబియా: మినిస్ర్టీ ఆఫ్ ఇస్లామిక్ అఫైర్స్, దవాహ్ మరియు గైడెన్స్, ఏడు మసీదుల్ని తిరిగి తెరిచింది. 4 ప్రాంతాల్లోని 7 మసీదుల్లో భక్తులకు కరోనా సోకడంతో శానిటైజేషన్ నిమిత్తం తాత్కాలికంగా మూసి వేశారు. రియాద్లో 2 మసీదులు, ఖాసిమ్లో 2, హెయిల్లో 2, తూర్పు ప్రావిన్స్లో ఒక మసీదు తెరిచారు. కాగా, గడిచిన 173 రోజుల్లో మొత్తం 1909 మసీదుల్ని మూసివేశారు. శానిటైజేషన్ అనంతరం తెరిచారు.
తాజా వార్తలు
- ఏపీ ఇంటెలిజెన్స్ చీఫ్ గా విశ్వజిత్, విజయవాడ సీపీగా రామకృష్ణ
- ప్రధాని మోడీ ప్రసంగం పై వచ్చిన ఫిర్యాదులను పరిశీలిస్తున్నాం: ఈసీ
- కేసీఆర్ కాన్వాయ్లో ప్రమాదం, 8 కార్లు ఢీ..
- భారతీయుల కోసం కొత్త ‘భా’ షూ సైజింగ్ సిస్టమ్..
- యూఏఈలో పెరగనున్న వాహన, ప్రాపర్టీ బీమా రేట్లు..!
- అక్రమ ప్రాక్టీస్..ప్రవాస మహిళా హెల్త్ ప్రాక్టీషనర్ అరెస్ట్
- వాతావరణ ప్రమాదాలపై కీలక కాన్ఫరెన్స్
- 'మాకు ఇప్పుడు ఇల్లు లేదు'.. దుబాయ్ టవర్ నివాసితులు ఆవేదన
- ఉమ్మడి సహకారం.. ఇండియాతో కువైట్ ఒప్పందం
- జీసీసీ పౌరులకు శుభవార్త..ఇక 5 ఏళ్ల వీసాలు మంజూరు