శానిటైజేషన్ తర్వాత తెరచుకున్న ఏడు మసీదులు
- July 30, 2021
సౌదీ అరేబియా: మినిస్ర్టీ ఆఫ్ ఇస్లామిక్ అఫైర్స్, దవాహ్ మరియు గైడెన్స్, ఏడు మసీదుల్ని తిరిగి తెరిచింది. 4 ప్రాంతాల్లోని 7 మసీదుల్లో భక్తులకు కరోనా సోకడంతో శానిటైజేషన్ నిమిత్తం తాత్కాలికంగా మూసి వేశారు. రియాద్లో 2 మసీదులు, ఖాసిమ్లో 2, హెయిల్లో 2, తూర్పు ప్రావిన్స్లో ఒక మసీదు తెరిచారు. కాగా, గడిచిన 173 రోజుల్లో మొత్తం 1909 మసీదుల్ని మూసివేశారు. శానిటైజేషన్ అనంతరం తెరిచారు.
తాజా వార్తలు
- ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో శంతను నారాయణ్ భేటీ
- ఇండియా స్కిల్స్ సౌత్ రీజినల్స్(2025-26) లో ఆంధ్రప్రదేశ్ కు 23 పతకాలు
- 8వ వేతన సంఘం అప్డేట్..
- గల్ఫ్ ఎయిర్ టేకాఫ్ సేల్..తక్కవ ధరలకే 150,000 టిక్కెట్లు..!!
- సులైబిఖాట్ బీచ్లో ఫోటోగ్రాఫర్లపై ఆంక్షలు..!!
- ట్రావెల్ అండ్ టూరిజం సంస్థకు OMR15,815 ఫైన్..!!
- అమెరికా-ఇరాన్ ఉద్రిక్తతలు..మార్చిలో పెట్రోల్ ధరలు పెరుగుతాయా?
- డిజిటల్ ఆడిటర్ కార్డును ప్రారంభించిన ఖతార్..!!
- 'చెక్ యువర్ హెల్త్' క్యాంపెయిన్..నిమిషాల్లో 10 పరీక్షలు..!!
- భారత్కు ట్రంప్ షాక్..









