శానిటైజేషన్ తర్వాత తెరచుకున్న ఏడు మసీదులు
- July 30, 2021
సౌదీ అరేబియా: మినిస్ర్టీ ఆఫ్ ఇస్లామిక్ అఫైర్స్, దవాహ్ మరియు గైడెన్స్, ఏడు మసీదుల్ని తిరిగి తెరిచింది. 4 ప్రాంతాల్లోని 7 మసీదుల్లో భక్తులకు కరోనా సోకడంతో శానిటైజేషన్ నిమిత్తం తాత్కాలికంగా మూసి వేశారు. రియాద్లో 2 మసీదులు, ఖాసిమ్లో 2, హెయిల్లో 2, తూర్పు ప్రావిన్స్లో ఒక మసీదు తెరిచారు. కాగా, గడిచిన 173 రోజుల్లో మొత్తం 1909 మసీదుల్ని మూసివేశారు. శానిటైజేషన్ అనంతరం తెరిచారు.
తాజా వార్తలు
- బంగ్లాదేశ్ అధ్యక్షుడి రాజీనామా..
- అమెరికా స్థావరాలకు దూరంగా వెళ్లండి: ఇరాన్ హెచ్చరిక
- దుబాయ్ విమానాశ్రయంలో కొత్త సదుపాయం..
- సైబర్ నేరాలపై సాంకేతికతే అత్యంత శక్తివంతమైన ఆయుధం: డీజీపీ సీ.వీ.ఆనంద్
- టర్కీలో విషాదం.. నీటిలో కొట్టుకుపోయి సౌదీ పౌరుడు మృతి..!!
- ముహర్రక్ సూక్లో మళ్లీ పార్కింగ్ సౌకర్యం..!!
- ఖతార్లో డిజిటల్ పేమెంట్స్ జోరు.. జూన్లో రికార్డు లావాదేవీలు..!!
- గుడ్న్యూస్.. అబుదాబిలో రెండు కొత్త బస్ లైన్స్ ప్రారంభం..!!
- వాణిజ్య ఉల్లంఘనలపై కువైట్ కఠిన చర్యలు..!!
- భారత విదేశాంగ మంత్రితో ఒమన్ విదేశాంగ మంత్రి భేటీ..!!







