తొలి మేడ్ ఇన్ ఒమన్ స్మార్ట్ ఫోన్
- July 30, 2021మస్కట్: ఒమనీ సంస్థ ఒకటి సుల్తానేట్లో తొలి మొబైల్ ఫోను తయారు చేసింది. మెర్సల్ పేరుతో దీన్ని తయారు చేశారు. అత్యాధునిక ఫీచర్లను ఈ ఫోనులో పొందుపరిచారు. మెర్సల్ కంపెనీ సిఈవో ఇంజనీర్ రషీద్ అల్ మస్రీ మాట్లాడుతూ యువ ఒమనీలను దృష్టిలో పెట్టుకుని వారి అవసరాల మేరకు దీన్ని తయారు చేశామని చెప్పారు. కొన్నేళ్లపాటు కష్టపడి దీన్ని తయారు చేశారు. ఆండ్రాయిడ్ ద్వారా ఇది పని చేస్తుంది. 215 గ్రాముల బరువు 10 అంగుళాల హెచ్డి స్ర్కీన్, 128 జిబి మెమరీతో 5 వ జనరేషన్ సిస్టమ్తో మెర్సల్ పని చేస్తుంది.
తాజా వార్తలు
- ఏపీకి భారీ వర్షాల హెచ్చరిక..
- చిన్నారి మృతదేహాన్ని ఎయిర్పోర్ట్లో వదిలేసిన సిబ్బంది
- అమీరాతో బిగ్ బాస్ 16 ఫేమ్ అబ్దు రోజిక్ నిశ్చితార్థం
- ఏపీ, తెలంగాణలో ఎన్నికల ప్రచారం ముగింపు..
- ఎన్ఆర్ఐ ఖాతాదారులకు శుభవార్త
- బహ్రెయిన్లో నకిలీ యూనివర్సిటీలపై కొరడా..!
- పాలస్తీనియన్ బిడ్కు UN జనరల్ అసెంబ్లీ మద్దతు
- యూఏఈలో టాప్ 10 ప్రమాదకర రోడ్లు ఇవే..!
- జపాన్లో పర్యటించనున్న సౌదీ యువరాజు
- పార్లమెంటును రద్దు చేసిన కువైట్ ఎమిర్