అప్పటిదాకా ఇండియా ఫ్లైట్ బ్యాన్: యూఏఈ ప్రయాణీకులు తెలుసుకోవాల్సిందేంటి.?
- July 31, 2021
యూఏఈ: భారత డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్, ఆగస్ట్ వరకు అంతర్జాతీయ విమానాలపై బ్యాన్ పొడిగించినట్లు ఇటీవల ప్రకటించిన విషయం విదితమే.అయితే, పూర్తిగా అన్నిటిపైనా బ్యాన్ వుంటుందనుకోవడం పొరపాటు. అంతర్జాతీయ కార్గో విమానాలకు ఎలాంటి ఇబ్బందులూ వుండవు. ఇండియా, 24 దేశాలతో ఎయిర్ బబుల్ ప్యాక్ట్స్ కలిగి వుంది. వాటిల్లో యూఏఈ, యూఎస్, యూకే, కెన్యా, నేపాల్, భూటాన్ మరియు ఫ్రాన్స్ తదితర దేశాలున్నాయి. కరోనా సెకెండ్ వేవ్ సమయంలో 65 శాతం సామర్థ్యంతో విమానాలు నడపాల్సిందిగా డొమెస్టిక్ క్యారియర్స్ని ఆదేశించారు. ఆ తర్వాత దాన్ని 100 శాతానికి పెంచారు.
తాజా వార్తలు
- మళ్లీ తగ్గిన బంగారం ధర..పసిడి ప్రియులకు కాస్త ఊరట
- సౌదీ చమురుయేతర ఎగుమతుల్లో 18.6% వృద్ధి..!!
- సల్మాబాద్లోని గ్యారేజీని దోచుకున్న ఫేక్ పోలీసులు..!!
- బ్యాడ్మింటన్ గేమ్ ఆడుతూ..కేరళ వాసి మృతి..!!
- దక్షిణ అల్ బటినాలో ఫ్రాడ్ సస్పెక్ట్ అరెస్ట్..!!
- ఖతార్ లో 7 శాతం పెరిగిన FDI లు..!!
- యూఏఈ-ఇండియా మధ్య ఎయిర్ ఫెయిర్స్ కు రెక్కలు..!!
- ఆన్లైన్ కంటెంట్కు డిజిటల్ ప్లాట్ఫామ్లు బాధ్యత వహించాలి: మంత్రి వైష్ణవ్
- గన్నవరంలో ఈ నెల 28న జాబ్ మేళా
- వాయు శక్తి విన్యాసాలకు ముఖ్య అతిథిగా రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము









