12 ఏళ్ళ పైబడినవారికి వ్యాక్సినేషన్ మొదలు
- August 03, 2021
మస్కట్: 12 ఏళ్ళు ఆ పైబడిన విద్యార్థులకు జాతీయ క్యాంపెయిన్లో భాగంగా వ్యాక్సినేషన్ అందించడం జరుగుతోంది. మినిస్ట్రీ ఆఫ్ హెల్త్, మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ సంయుక్తంగా ఈ కార్యక్రమాన్ని ప్రారంభించాయి. మరోపక్క, మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ ఎంపిక చేసిన గ్రూపుల్లోనివారికి రెండో డోస్ వ్యాక్సినేషన్ కొనసాగిస్తోంది. ముందస్తుగా అపాయింట్మెంట్ బుక్ చేసుకున్నవారికి వ్యాక్సినేషన్ సులువుగా లభిస్తుంది.
తాజా వార్తలు
- రేషన్ కార్డు సేవలు ఇక మీ ఫోన్లోనే
- గూగుల్ మ్యాప్స్లో సరికొత్త AI ఫీచర్లు
- ఇండిగో ప్రయాణికులకు ‘ఇంధన’ భారం
- అటల్ స్మతిన్యాస్ సొసైటీ కార్యచరణ గురించి పలువురితో చర్చించిన వెంకయ్య నాయుడు
- భారీ నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు
- విలువలతో కూడిన రాజకీయాల్లోకి యువత రావాలి: వెంకయ్య నాయుడు
- అమరావతిలో బిట్స్ పిలాని నిర్మాణ ప్లాన్ లను పరిశీలించిన మంత్రి లోకేష్
- అమెరికా విమానం కూలిన ఘటనలో నలుగురు మృతి
- కువైట్లో ఉరుములతో కూడిన వర్షాలు..!!
- చార్టర్డ్ విమానాలను నిర్వహిస్తున్న ఇండియన్ అసొసియేషన్స్..!!









