కోవిడ్ నిబంధనల ఉల్లంఘన: 176 మందిపై చర్యలు
- August 03, 2021
దోహా: మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ అధికారులు, కోవిడ్ 19 నిబంధనల అమలు సక్రమంగా జరిగే విషయమై ఎప్పటికప్పుడు తగిన చర్యలు తీసుకుంటున్నారు. ఉల్లంఘనులపై కఠిన చర్యలకు ఉపక్రమిస్తున్నారు. కాగా, 176 మందిపై చర్యలు తీసుకున్నట్లు అధికారులు తెలిపారు. 171 మంది ఫేస్ మాస్క్ ధరించలేదని, ఐదుగురు ఫిజికల్ డిస్టెన్సింగ్ పాటించలేదనీ, వారిపై చర్యలు తీసుకున్నామనీ అధికారులు వివరించారు. నిందితుల్ని, పబ్లిక్ ప్రాసిక్యూషన్కి రిఫర్ చేశారు.
తాజా వార్తలు
- ఆంధ్రప్రదేశ్: నిరుద్యోగులకు శుభవార్త..
- ఆహార భద్రతా వ్యవస్థను సమీక్షించిన మినిస్టర్ టీమ్..!!
- అల్ సహ్లా రోడ్డు ప్రమాదంలో ఇద్దరు ప్రవాసులు మృతి..!!
- ఫేక్ బ్రాండెడ్ గూడ్స్..మనీలాండరింగ్.. Dh1-మిలియన్ ఫైన్, ఏడాది జైలు..!!
- భద్రతా పరమైన సంఘటనల వీడియోలు తీయవద్దు..!!
- సయ్యద్ ఫహద్ మరణం పై పలు దేశాలు సంతాపం..!!
- మదీనాలో చిన్నారిని చంపిన ఫిలిప్పీన్స్ వర్కర్ అరెస్ట్..!!
- 45 మందిని అరెస్టు చేసిన అబుదాబి పోలీసులు..!!
- రేషన్ కార్డు సేవలు ఇక మీ ఫోన్లోనే
- గూగుల్ మ్యాప్స్లో సరికొత్త AI ఫీచర్లు









