కోవిడ్ నిబంధనల ఉల్లంఘన: 176 మందిపై చర్యలు
- August 03, 2021
దోహా: మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ అధికారులు, కోవిడ్ 19 నిబంధనల అమలు సక్రమంగా జరిగే విషయమై ఎప్పటికప్పుడు తగిన చర్యలు తీసుకుంటున్నారు. ఉల్లంఘనులపై కఠిన చర్యలకు ఉపక్రమిస్తున్నారు. కాగా, 176 మందిపై చర్యలు తీసుకున్నట్లు అధికారులు తెలిపారు. 171 మంది ఫేస్ మాస్క్ ధరించలేదని, ఐదుగురు ఫిజికల్ డిస్టెన్సింగ్ పాటించలేదనీ, వారిపై చర్యలు తీసుకున్నామనీ అధికారులు వివరించారు. నిందితుల్ని, పబ్లిక్ ప్రాసిక్యూషన్కి రిఫర్ చేశారు.
తాజా వార్తలు
- మస్కట్లో నివాస ప్రాంతాల్లో భారీ వాహనాలతో పాదచారులకు ముప్పు
- దుబాయ్లో ప్రవక్త మహమ్మద్ (PBUH) జన్మదిన సెలవు సందర్భంగా ఉచిత పార్కింగ్
- జనవరి 1 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ‘సంజీవని’: సీఎం చంద్రబాబు
- నేపాల్లో వరదలు.. 95కు చేరిన మృతుల సంఖ్య
- అమెరికాలో ఘోర ప్రమాదం.. ముగ్గురు తెలంగాణ యువకులు మృతి
- మానవాళికి AIతో భారీ ముప్పు: బిల్ గేట్స్
- ప్రభుత్వ సేవలు ఇక ఇంటి నుంచే..ఈ యాప్స్తో పనులు ఈజీ!
- భారత్ తొలి బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టు..శరవేగంగా సాగుతున్న పనులు
- ఇరాన్పై అమెరికా ఆంక్షల నిర్ణయంపై ఉత్కంఠ..!!
- దుబాయ్ విమానాశ్రయంలో కీలక మార్పులు.. మరింత సులభంగా రాకపోకలు..!!







