300,000 మందికి పైగా విద్యార్థులకు వ్యాక్సినేషన్
- August 03, 2021
మస్కట్: 300,000 మందికి పైగా విద్యార్థులు 12 ఏళ్ళు ఆ ఫైబడి వయసు కలిగి వుంటారనీ, వారందరికీ వ్యాక్సిన్ అందించాలని ఒమన్ భావిస్తోంది. 320,000 మంది విద్యార్థులు పబ్లిక్ మరియు ప్రైవేటు స్కూళ్ళలో ఈ గ్రూపుకు చెందినవారు వున్నట్లు డాక్టర్ లామియా అల్ బలుషి చెప్పారు. మస్కట్ గవర్నరేటులోనే 90,000 మందికి పైగా విద్యార్థులుంటారని అంచనా. మూడు వారాలపాటు ఈ వ్యాక్సినేషన్ ప్రక్రియ కొనసాగుతుంది. తొలి రోజు పెద్ద సంఖ్యలో స్పందన కనిపించింది విద్యార్థుల నుంచి. శ్వాస సమస్యలతో బాధపడుతున్నా, కరోనా సోకినా.. వారంతా తమ షెడ్యూల్ వాయిదా వేసుకోవాలని కోరారు అధికారులు.
తాజా వార్తలు
- ప్రశాంతమైన రమదాన్ కోసం దుబాయ్ పోలీసుల అడుగులు
- జనసేన 13వ ఆవిర్భావ దినోత్సవం..
- గ్లోబల్ విలేజ్లో ఈద్ బాణాసంచా వేడుకలు రద్దు..
- ఆంధ్రప్రదేశ్: నిరుద్యోగులకు శుభవార్త..
- ఆహార భద్రతా వ్యవస్థను సమీక్షించిన మినిస్టర్ టీమ్..!!
- అల్ సహ్లా రోడ్డు ప్రమాదంలో ఇద్దరు ప్రవాసులు మృతి..!!
- ఫేక్ బ్రాండెడ్ గూడ్స్..మనీలాండరింగ్.. Dh1-మిలియన్ ఫైన్, ఏడాది జైలు..!!
- భద్రతా పరమైన సంఘటనల వీడియోలు తీయవద్దు..!!
- సయ్యద్ ఫహద్ మరణం పై పలు దేశాలు సంతాపం..!!
- మదీనాలో చిన్నారిని చంపిన ఫిలిప్పీన్స్ వర్కర్ అరెస్ట్..!!









