300,000 మందికి పైగా విద్యార్థులకు వ్యాక్సినేషన్
- August 03, 2021
మస్కట్: 300,000 మందికి పైగా విద్యార్థులు 12 ఏళ్ళు ఆ ఫైబడి వయసు కలిగి వుంటారనీ, వారందరికీ వ్యాక్సిన్ అందించాలని ఒమన్ భావిస్తోంది. 320,000 మంది విద్యార్థులు పబ్లిక్ మరియు ప్రైవేటు స్కూళ్ళలో ఈ గ్రూపుకు చెందినవారు వున్నట్లు డాక్టర్ లామియా అల్ బలుషి చెప్పారు. మస్కట్ గవర్నరేటులోనే 90,000 మందికి పైగా విద్యార్థులుంటారని అంచనా. మూడు వారాలపాటు ఈ వ్యాక్సినేషన్ ప్రక్రియ కొనసాగుతుంది. తొలి రోజు పెద్ద సంఖ్యలో స్పందన కనిపించింది విద్యార్థుల నుంచి. శ్వాస సమస్యలతో బాధపడుతున్నా, కరోనా సోకినా.. వారంతా తమ షెడ్యూల్ వాయిదా వేసుకోవాలని కోరారు అధికారులు.
తాజా వార్తలు
- చెన్నైలో పార్లమెంటరీ కమిటీ సమావేశంలో ఎంపీ బాలశౌరి
- అల్ ఐన్లో విషాదం: వాటర్ కూలర్ నుంచి విద్యుత్ షాక్తో 8 ఏళ్ల బాలుడి మృతి
- మస్కట్లో నివాస ప్రాంతాల్లో భారీ వాహనాలతో పాదచారులకు ముప్పు
- దుబాయ్లో ప్రవక్త మహమ్మద్ (PBUH) జన్మదిన సెలవు సందర్భంగా ఉచిత పార్కింగ్
- జనవరి 1 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ‘సంజీవని’: సీఎం చంద్రబాబు
- నేపాల్లో వరదలు.. 95కు చేరిన మృతుల సంఖ్య
- అమెరికాలో ఘోర ప్రమాదం.. ముగ్గురు తెలంగాణ యువకులు మృతి
- మానవాళికి AIతో భారీ ముప్పు: బిల్ గేట్స్
- ప్రభుత్వ సేవలు ఇక ఇంటి నుంచే..ఈ యాప్స్తో పనులు ఈజీ!
- భారత్ తొలి బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టు..శరవేగంగా సాగుతున్న పనులు







