300,000 మందికి పైగా విద్యార్థులకు వ్యాక్సినేషన్
- August 03, 2021
మస్కట్: 300,000 మందికి పైగా విద్యార్థులు 12 ఏళ్ళు ఆ ఫైబడి వయసు కలిగి వుంటారనీ, వారందరికీ వ్యాక్సిన్ అందించాలని ఒమన్ భావిస్తోంది. 320,000 మంది విద్యార్థులు పబ్లిక్ మరియు ప్రైవేటు స్కూళ్ళలో ఈ గ్రూపుకు చెందినవారు వున్నట్లు డాక్టర్ లామియా అల్ బలుషి చెప్పారు. మస్కట్ గవర్నరేటులోనే 90,000 మందికి పైగా విద్యార్థులుంటారని అంచనా. మూడు వారాలపాటు ఈ వ్యాక్సినేషన్ ప్రక్రియ కొనసాగుతుంది. తొలి రోజు పెద్ద సంఖ్యలో స్పందన కనిపించింది విద్యార్థుల నుంచి. శ్వాస సమస్యలతో బాధపడుతున్నా, కరోనా సోకినా.. వారంతా తమ షెడ్యూల్ వాయిదా వేసుకోవాలని కోరారు అధికారులు.
తాజా వార్తలు
- సహాంలో పది మంది అరెస్టు..!!
- FIFA అరబ్ కప్ టికెట్ అమ్మకాలు నిలిపివేత..!!
- రిథమిక్ జిమ్నాస్టిక్స్ లో మెరిసిన 9 ఏళ్ల భారతీయ బాలిక..!!
- బహ్రెయిన్ లో గ్లోబల్ ఫుడ్ షో..!!
- యూఏఈలో లోన్ల పై సాలరీ పరిమితి ఎత్తివేత..!!
- వచ్చెనెల 30 నుంచి పది రోజుల పాటు వైకుంఠద్వార దర్శనాలు: TTD ఛైర్మన్
- శంకర నేత్రాలయ USA మిల్వాకీ కార్యక్రమం విజయం 770 మందికి కంటి చూపు
- అంబులెన్స్లో మంటలు నలుగురు మృతి
- ఢిల్లీలో బాంబు బెదిరింపుల కలకలం
- లండన్ మ్యూజియంలో అమరావతి శిల్ప సంపదను తెచ్చేందుకు చర్యలు







