మొబైల్ చోరీ బహ్రెయిన్ వ్యక్తికి జైలుశిక్ష
- August 04, 2021
బహ్రెయిన్: షాపు యజమానికి టోక్రా ఇచ్చి రెండు మొబైల్ ఫోన్లను కాజేసిన వ్యక్తికి బహ్రెయిన్ ఉన్నత అప్పీల్ కోర్టు జైలు శిక్ష విధించింది. నిందితుడు కాజేసిన మొబైల్ ఫోన్ విలువ BD800. తొలుత మొబైల్ షాపును కాంటాక్ట్ అయిన నిందుతుడు రెండు ఫోన్లను ఆర్డర్ చేశాడు. డబ్బులను బెన్ఫిట్ యాప్ ద్వారా చెల్లిస్తానని తెలిపాడు. దీంతో ఆ షాపు యజమాని అతనికి రెండు ఫోన్లను డెలివరీ చేశాడు. డబ్బులను కాసేపట్లోనే చెల్లిస్తానంటూ నమ్మించాడు నిందితుడు. తీరా ఫోన్లు చేతిలోకి రాగానే కాంటాక్ట్ నెంబర్ ను స్విచ్ఛాఫ్ చేసి డబ్బులు ఎగ్గొట్టేందుకు ప్రయత్నించాడు. తాను మోసపోయానని గ్రహించిన షాపు ఓనర్ తనకు జరిగిన మోసంపై ఫిర్యాదు చేశాడు. దీంతో నిందితుడ్ని పట్టుకున్న అధికారులు అతన్ని పబ్లిక్ ప్రాసిక్యూషన్ తరలించటంతో..విచారణ తర్వాత అతనికి జైలు శిక్ష ఖరారు అయ్యింది.
తాజా వార్తలు
- సీజేపీతో ముగిసిన కేంద్రం చర్చలు..
- గ్లోబల్గా చాట్జీపీటీ డౌన్..
- ‘మేక్ ఇన్ ఇండియా’కు వైద్యరంగంలో మరో మైలురాయి
- అమరావతి బ్రాండ్ను ప్రపంచానికి చాటే చెప్పేలా ‘స్టేట్ ఐకాన్స్ అవార్డ్స్–2026’
- పోలీసుల అరాచకాల పై చర్యలు తీసుకోవాలని అభిజీత్ డిప్కే డిమాండ్
- మహిళ హత్య కేసు.. మరణశిక్షను రద్దు చేసిన యూఏఈ సుప్రీంకోర్టు..!!
- పేపర్ లీకేజీలకు చెక్.. కొత్త బిల్లు డ్రాఫ్ట్ విడుదల చేసిన కేంద్రం
- ఎంబసీ సాయం.. తండ్రి అంత్యక్రియలకు హాజరైన మహిళ..!!
- ధోఫార్ ఖరీఫ్ సీజన్.. పర్యాటక ప్రాంతాల్లో భద్రతా చర్యలు ముమ్మరం..!!
- ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా పై సోనమ్ వాంగ్చుక్ సంచలన పోస్ట్!







