ట్యాంకర్ హైజాకింగ్పై ప్రకటన
- August 04, 2021
ఒమన్: మెరైన్ ట్యాంకర్ హైజాకింగ్పై మినిస్ర్టీ ఆఫ్ డిఫెన్స్ ప్రకటన విడుదల చేసింది. అస్ఫాల్ట్ ప్రిన్సెస్ పేరు గల ఓ మెరైన ట్యాంకర్ హైజాకింగ్ ఘటనపై మినిస్ర్టీ ఆఫ్ డిఫెన్స్ ప్రకటన విడుదల చేసింది. సుల్తానేట్లోని కేంద్రం అలాగే, ఈ ప్రాంతంలోని మరిన్ని కేంద్రాల సమన్వయంతో జరిగిన ఘటనపై విచారణ చేపడుతున్నట్లు మినిస్ర్టీ ఆఫ్ డిఫెన్స్ వెల్లడించింది. ఒమన్ సముద్రంలోని అంతర్జాతీయ జలాల్లో ఈ ట్యాంకర్ హైజాకింగ్కి గురైంది. ట్యాంకర్ మీద పనామా జెండా ఉంది. కాగా, రాయల్ ఎయిర్ ఫోర్స్ ఆఫ్ ఒమన్, రాయల్ నేవీ ఆఫ్ ఒమన్ అనుమానిత ప్రాంతాల్ని జల్లెడ పడుతున్నాయి.
తాజా వార్తలు
- యూఏఈ లాటరీ: 7 మంది విజేతలు.. ఒక్కొక్కరికి Dh100,000..!!
- ఫర్వానియాలో అక్రమ వైద్య చికిత్స..!
- ఒమన్లో గ్రాట్యుటీ లేకుండా కార్మికులను తొలగించ వచ్చా?
- ఖతార్లో మానవరహిత eVTOL..!!
- వచ్చే వారం సౌదీ క్రౌన్ ప్రిన్స్కు ట్రంప్ ఆతిథ్యం..!!
- ఇసా టౌన్ సెల్లర్స్ కు హమద్ టౌన్ మార్కెట్ స్వాగతం..!!
- నా పేరుతో వచ్చే ఫేస్ బుక్ మెసేజ్ లను నమ్మకండి:సీపీ సజ్జనార్
- భారత క్రికెటర్ శ్రీచరణికి టీటీడీ చైర్మన్ అభినందనలు
- కె ల్యాండ్ టూరిజం, ఎంటర్ టైన్ ప్రాజెక్ట్ లో సందడి..!!
- గాజాపై ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి సంయుక్త ప్రకటన..!!







