ట్యాంకర్ హైజాకింగ్పై ప్రకటన
- August 04, 2021
ఒమన్: మెరైన్ ట్యాంకర్ హైజాకింగ్పై మినిస్ర్టీ ఆఫ్ డిఫెన్స్ ప్రకటన విడుదల చేసింది. అస్ఫాల్ట్ ప్రిన్సెస్ పేరు గల ఓ మెరైన ట్యాంకర్ హైజాకింగ్ ఘటనపై మినిస్ర్టీ ఆఫ్ డిఫెన్స్ ప్రకటన విడుదల చేసింది. సుల్తానేట్లోని కేంద్రం అలాగే, ఈ ప్రాంతంలోని మరిన్ని కేంద్రాల సమన్వయంతో జరిగిన ఘటనపై విచారణ చేపడుతున్నట్లు మినిస్ర్టీ ఆఫ్ డిఫెన్స్ వెల్లడించింది. ఒమన్ సముద్రంలోని అంతర్జాతీయ జలాల్లో ఈ ట్యాంకర్ హైజాకింగ్కి గురైంది. ట్యాంకర్ మీద పనామా జెండా ఉంది. కాగా, రాయల్ ఎయిర్ ఫోర్స్ ఆఫ్ ఒమన్, రాయల్ నేవీ ఆఫ్ ఒమన్ అనుమానిత ప్రాంతాల్ని జల్లెడ పడుతున్నాయి.
తాజా వార్తలు
- ఆస్కార్ అవార్డుల ప్రదానోత్సవానికి రంగం సిద్ధం
- పద్మ అవార్డుల కోసం నామినేషన్ల స్వీకరణ
- కేంద్రం సంచలనం..వాళ్లంతా గ్యాస్ సిలిండర్స్ వెనక్కి ఇచ్చేయాలి..
- నాలుగు రాష్ట్రాలకు ఎన్నికల షెడ్యూల్, మే 4న కౌంటింగ్
- ఇదీ మీ ప్రభుత్వం...కలిసి ముందుకు సాగుదాం: సీఎం రేవంత్
- గ్యాస్ సిలిండర్ బ్లాస్ట్, 2 చిన్నారులు మృతి, 7 మందికి గాయాలు
- వాట్సాప్ నుంచే హాస్పిటల్ OP రిజిస్ట్రేషన్లు
- గల్ఫ్ జనసేన కువైట్ ఆధ్వర్యంలో కువైత్ లో రక్తదాన కార్యక్రమం
- రేపటి నుంచి అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు..
- తెలుగు రాష్ట్రాల్లో రేపటి నుంచి ఒంటిపూట బడులు









