ట్యాంకర్ హైజాకింగ్పై ప్రకటన
- August 04, 2021
ఒమన్: మెరైన్ ట్యాంకర్ హైజాకింగ్పై మినిస్ర్టీ ఆఫ్ డిఫెన్స్ ప్రకటన విడుదల చేసింది. అస్ఫాల్ట్ ప్రిన్సెస్ పేరు గల ఓ మెరైన ట్యాంకర్ హైజాకింగ్ ఘటనపై మినిస్ర్టీ ఆఫ్ డిఫెన్స్ ప్రకటన విడుదల చేసింది. సుల్తానేట్లోని కేంద్రం అలాగే, ఈ ప్రాంతంలోని మరిన్ని కేంద్రాల సమన్వయంతో జరిగిన ఘటనపై విచారణ చేపడుతున్నట్లు మినిస్ర్టీ ఆఫ్ డిఫెన్స్ వెల్లడించింది. ఒమన్ సముద్రంలోని అంతర్జాతీయ జలాల్లో ఈ ట్యాంకర్ హైజాకింగ్కి గురైంది. ట్యాంకర్ మీద పనామా జెండా ఉంది. కాగా, రాయల్ ఎయిర్ ఫోర్స్ ఆఫ్ ఒమన్, రాయల్ నేవీ ఆఫ్ ఒమన్ అనుమానిత ప్రాంతాల్ని జల్లెడ పడుతున్నాయి.
తాజా వార్తలు
- 27వ కార్గిల్ విజయ్ దివస్.. 'ఆపరేషన్ విజయ్' వీరులకు దేశం ఘన నివాళి
- జంతర్ మంతర్ ఉద్యమం ప్రజాస్వామ్య విజయానికి నిదర్శనం: పరకాల ప్రభాకర్
- నేపాల్ వెళ్లే భారతీయులకు బిగ్ రిలీఫ్..ఇండియన్ కరెన్సీపై కీలక నిర్ణయం!
- తిరుమల శ్రీవారి సర్వదర్శనానికి 24 గంటల సమయం
- అబుదాబిలో ఉద్యోగాల భర్తీకి TOMCOM నోటిఫికేషన్..
- ఏపీలో అందుబాటులోకి సరికొత్త రవాణా యాప్
- కేంద్ర విద్యాశాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన ప్రహ్లాద్ జోషి..
- విమానాల రద్దు పై వస్తున్న వార్తలు అవాస్తవం.. సాధారణంగానే సేవలు: కువైట్ ఎయిర్వేస్
- డిసప్పియర్ ఇంక్తో చెక్కు.. ఓ అరబ్ వ్యక్తికి షాకిచ్చిన దుబాయ్ కోర్టు..!!
- కువైట్ లో బాటిల్ వాటర్ కొనుగోలుపై పరిమితి కొనసాగింపు..!!







