ట్రాఫిక్ జరీమానాకీ ట్రావెల్ బ్యాన్కీ లింకు: సరికొత్త ప్రపోజల్
- August 04, 2021
కువైట్: వలసదారులు ట్రాఫిక్ ఉల్లంఘనలకు సంబంధించిన జరిమానా చెల్లిస్తే తప్ప వారిని దేశం వదిలి వెళ్లనీయకూడదని, మినిస్ర్టీ ఆఫ్ ఇంటీరియర్ ఓ ప్రతిపాదన చేయనుంది. మినిస్ర్టీ ఆఫ్ ఇంటీరియర్ షేక్ తామేర్ అల్ అలీ ఈ మేరకు సన్నాహాలు చేస్తున్నారు. అలాగే, ట్రాఫిక్ ఉల్లంఘనలకు పాల్పడే వారు తగిన జరిమానాలు చెల్లించేదాకా, ఎలాంటి సేవలు పొందడానికి వీలు లేకుండా చేయాలనే ప్రతిపాదన కూడా తీసుకొస్తున్నారు. మిలియన్ల దినార్ల మొత్తంలో జరిమానాలు చెల్లించకుండా ఉండిపోతున్నాయి.
తాజా వార్తలు
- యూఏఈలో పిల్లల భద్రతకు అగ్ర ప్రాధాన్యత..షేక్ మొహమ్మద్
- ఈద్ అల్-ఫితర్ సెలవులను ప్రకటించిన ఖతార్..!!
- ఆస్కార్ అవార్డుల ప్రదానోత్సవానికి రంగం సిద్ధం
- పద్మ అవార్డుల కోసం నామినేషన్ల స్వీకరణ
- కేంద్రం సంచలనం..వాళ్లంతా గ్యాస్ సిలిండర్స్ వెనక్కి ఇచ్చేయాలి..
- నాలుగు రాష్ట్రాలకు ఎన్నికల షెడ్యూల్, మే 4న కౌంటింగ్
- ఇదీ మీ ప్రభుత్వం...కలిసి ముందుకు సాగుదాం: సీఎం రేవంత్
- గ్యాస్ సిలిండర్ బ్లాస్ట్, 2 చిన్నారులు మృతి, 7 మందికి గాయాలు
- వాట్సాప్ నుంచే హాస్పిటల్ OP రిజిస్ట్రేషన్లు
- గల్ఫ్ జనసేన కువైట్ ఆధ్వర్యంలో కువైత్ లో రక్తదాన కార్యక్రమం









