ట్రాఫిక్ జరీమానాకీ ట్రావెల్ బ్యాన్కీ లింకు: సరికొత్త ప్రపోజల్
- August 04, 2021
కువైట్: వలసదారులు ట్రాఫిక్ ఉల్లంఘనలకు సంబంధించిన జరిమానా చెల్లిస్తే తప్ప వారిని దేశం వదిలి వెళ్లనీయకూడదని, మినిస్ర్టీ ఆఫ్ ఇంటీరియర్ ఓ ప్రతిపాదన చేయనుంది. మినిస్ర్టీ ఆఫ్ ఇంటీరియర్ షేక్ తామేర్ అల్ అలీ ఈ మేరకు సన్నాహాలు చేస్తున్నారు. అలాగే, ట్రాఫిక్ ఉల్లంఘనలకు పాల్పడే వారు తగిన జరిమానాలు చెల్లించేదాకా, ఎలాంటి సేవలు పొందడానికి వీలు లేకుండా చేయాలనే ప్రతిపాదన కూడా తీసుకొస్తున్నారు. మిలియన్ల దినార్ల మొత్తంలో జరిమానాలు చెల్లించకుండా ఉండిపోతున్నాయి.
తాజా వార్తలు
- ఖతార్ లో భవిష్యత్ ఉద్యోగ అవసరాలకు అనుగుణంగా స్కాలర్షిప్లు..!!
- ప్యాకేజ్ వీసా.. సౌదీ ప్రయాణం మరింత సులభం..!!
- బసవతారకం ఆసుపత్రికి సంజయ్ దత్ రావడం సంతోషకరం: బాలకృష్ణ
- బహ్రెయిన్లో న్యాయ సేవలకు ఈ-పేమెంట్ సర్వీస్..!!
- ఒమన్లో విద్యుత్ కేబుళ్ల చోరీ.. నలుగురి అరెస్టు..!!
- కువైట్లో కార్మికుల హక్కులకు మరింత రక్షణ..!!
- 2029 నాటికి అందుబాటులోకి అబుదాబి ‘స్ఫియర్’..!!
- హైదరాబాద్లో విదేశీ వర్సిటీలు
- కువైట్లో నెల రోజులపాటు క్లీనింగ్ క్యాంపెయిన్..!!
- సౌదీ డిజిటల్ ఆర్థిక వ్యవస్థపై సమగ్ర సర్వే ప్రారంభించిన GASTAT..!!







