ట్రాఫిక్ జరీమానాకీ ట్రావెల్ బ్యాన్కీ లింకు: సరికొత్త ప్రపోజల్
- August 04, 2021
కువైట్: వలసదారులు ట్రాఫిక్ ఉల్లంఘనలకు సంబంధించిన జరిమానా చెల్లిస్తే తప్ప వారిని దేశం వదిలి వెళ్లనీయకూడదని, మినిస్ర్టీ ఆఫ్ ఇంటీరియర్ ఓ ప్రతిపాదన చేయనుంది. మినిస్ర్టీ ఆఫ్ ఇంటీరియర్ షేక్ తామేర్ అల్ అలీ ఈ మేరకు సన్నాహాలు చేస్తున్నారు. అలాగే, ట్రాఫిక్ ఉల్లంఘనలకు పాల్పడే వారు తగిన జరిమానాలు చెల్లించేదాకా, ఎలాంటి సేవలు పొందడానికి వీలు లేకుండా చేయాలనే ప్రతిపాదన కూడా తీసుకొస్తున్నారు. మిలియన్ల దినార్ల మొత్తంలో జరిమానాలు చెల్లించకుండా ఉండిపోతున్నాయి.
తాజా వార్తలు
- మరోమారు ముఖ్యమంత్రిగా నితీశ్ కుమార్..!
- IPL 2026: ఫ్రాంచైజీల రిటెన్షన్ లిస్ట్ ఇదే
- 'దమ్ముంటే పట్టుకోండి' అన్నాడు..చాలా సింపుల్ గా పట్టుకున్నారు: CV ఆనంద్
- NDA భారీ విజయంతో బీహార్లో కొత్త ప్రభుత్వం
- యూఏఈ లాటరీ: 7 మంది విజేతలు.. ఒక్కొక్కరికి Dh100,000..!!
- ఫర్వానియాలో అక్రమ వైద్య చికిత్స..!
- ఒమన్లో గ్రాట్యుటీ లేకుండా కార్మికులను తొలగించ వచ్చా?
- ఖతార్లో మానవరహిత eVTOL..!!
- వచ్చే వారం సౌదీ క్రౌన్ ప్రిన్స్కు ట్రంప్ ఆతిథ్యం..!!
- ఇసా టౌన్ సెల్లర్స్ కు హమద్ టౌన్ మార్కెట్ స్వాగతం..!!







